జార్ఖండ్ లో రోడ్డు ప్రమాదం..పది మంది మృతి..

జార్ఖండ్: ఆదివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దియోగఢ్ జిల్లా మోహన్పూర్ రహదారిపై కారు – లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.