నేపాల్ ను అన్ని విధాల ఆదుకుంటాం – రాజ్ నాథ్ సింగ్…

నేపాల్ : భూకంపంపై లోక్ సభలో రాజ్ నాథ్ సింఘ్ ప్రకటన చేశారు. నేపాల్ ను అన్ని విధాల ఆదుకుంటామని, అవసరమైన సాయాన్ని అందిస్తున్నామన్నారు. సాధారణ స్థితి వచ్చే వరకు సహాయ చర్యలు కొనసాగిస్తామని, చిక్కుకపోయిన భారతీయులను తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 2500 మందిని స్వదేశానికి తీసుకొచ్చామని, భూకంపం వల్ల దేశంలో 72 మంది మృతి చెందారని తెలిపారు.