నేపాల్ లో 4310కి చేరిన మృతుల సంఖ్య

ఖాట్మాండు: నేపాల్ లో భూ కంపం మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. భూకంపం ధాటికి ఇప్పటివరకు 4310 మంది మృతి చెందారు. నేపాల్ లో గత మూడు రోజులుగా భూప్రకంపనలు సంభవిస్తున్న విషయం విధితమే.