జాతీయం

వచ్చే నెల 15న పీఎఫ్‌ వడ్డీ రేటుపై నిర్ణయం!

న్యూఢిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్‌ డిపాజిట్లపై ఎంత మొత్తంలో వడ్డీరేటు చెల్లించాలనే విషయాన్ని వచ్చే నెల 15న జరగబోయే ట్రస్టీల సెంట్రల్‌ బోర్డు సమావేశంలో తేల్చే …

సోనియాను కలిసిన జానా, కోమటిరెడ్డి

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీని మంత్రి జానారెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కలిశారు. తెలంగాణపై అనుకూల నిర్ణయం తీసుకోవాలని వారు సోనియాకు విన్నవించినట్లు సమాచారం. సోనియాతో …

కేశూభాయ్‌ పటేల్‌ను కలిసిన నరేంద్రమోడీ

గుజరాత్‌: ఎన్నికలలో విజయఢంగా మోగించిన మోడీ ఏం చేస్తున్నారు.. ఎవరిని కలుస్తున్నారు. విజయానందాన్ని ఎవరితో పంచుకుంటున్నారని ఆందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ మోడీ గురించి వచ్చిన …

పీసీసీ పదవికి మొద్వాడియా రాజీనామా

గుజరాత్‌: గుజరాత్‌ ఎన్నికల్లో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ అధ్యక్ష పదవికి అర్జున్‌ మొద్వాడియా రాజీనామా చేశారు. మొద్వాడియాపై బాబుభాయ్‌ బొఖ్రియా (బీజేపీ) విజయం సాధించారు.

ఉత్తమ చెఫ్‌లకు అవార్డులందించిన చిరంజీవి

న్యూఢిల్లీ: అంతర్జాతీయ చెఫ్‌ల దినోత్సవరం సందర్భంగా వివిధ విభాగాల్లో ఉత్తమ చెఫ్‌లకు కేంద్ర పర్యాటకశాఖ మంత్రి చిరంజీవి అవార్డులందించారు. ఉత్తమ మహిళా చెఫ్‌ అవార్డులను ఇషికా కోనర్‌, …

మోడీకి జయలలిత అభినందన

చెన్నై: గుజరాత్‌ ఎన్నికల్లో నరేంద్రమోడీ ఘనవిజయం సాధించడంపై తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆయనకు  అభినందనలు తెలిపారు. ఫోన్‌ ద్వారా  జయలలిత మోడీని అభినందనలు తెలిపినట్టు తమిళనాడు రాష్ట్ర …

గుజరాత్‌ పీసీసీ అధ్యక్షుని పరాజయం

గాంధీనగర్‌:గుజరాత్‌ విధానసభ ఎన్నికల్లో పోర్‌బందర్‌నుంచి బరిలో దిగిన పీసీసీ అధ్యక్షుడు అర్జున్‌ మోద్వాడియో ఓడిపోయారు. ఆయనపై భాజపా అభ్యర్థి బాబుబాయ్‌ బొక్రియా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో …

గుజరాత్‌ భాజపా అధ్యక్షుడి ఓటమి

గాంధీనగర్‌: గుజరాత్‌ ఎన్నికల్లో భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ఫాల్డు ఓటమి పాలయ్యాయి. జామ్‌నగర్‌ గ్రామీణంలో ఆయనపై రాఘవ్‌జీ పటేల్‌ విజయం సాధించారు.

అన్ని వర్గాలు మోడీని ఆదరించాయి. నితిన్‌ గడ్కరీ

న్యూఢిల్లీ: గుజరాత్‌లో అన్ని వర్గాలు నరేంద్రమోడీని అందరూ ఆదరించడం వల్లనే విజయంసాధించారని భాజపా జాతీయ అధ్యక్షుడు నితిన్‌ గడ్కరీ అన్నారు. మోడీ నాయకత్వం , అభివృద్ధిని ప్రజలు …

కాంగ్రెస్‌ బలపడింది : కమల్‌నాథ్‌

న్యూఢిల్లీ : గుజరాత్‌ ఎన్నికల్లో అధికారం అందుకోలేనప్పటికీ సంస్థాగతంగా కాంగ్రెస్‌ బలపడిందని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కమల్‌నాథ్‌ అన్నారు. గుజరాత్‌ ఎన్నికల్లో 150 స్థానాలు …