మూడు ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల షెడ్యూలు విడుదల

న్యూఢిల్లీ : మేఘాలయ, నాగాలాండ్‌, త్రిపుర శాసన సభ ఎన్నికల షెడ్యూలు విడుదలైంది. ఫిబ్రవరి 14న త్రిపుర, 23న మేఘాలయ, నాగాలాండ్‌లలో ఎన్నికలు జరుగనున్నాయి. ఫిబ్రవరి 28న ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుంది.