వార్తలు

వచ్చె నెల 8,9 తేదిల్లో అన్ని భూకెటాయింపులపై సమీక్షిస్తాం:పీఏసీ

హైదరాబాద్‌: శాసనసభా కమీటి హాలులో చైర్మన్‌ రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధ్యక్షతన సమావేశమైన పీఏసీ రెవెన్యూ, ఇందనం, పశుసంవర్ధక శాఖలపై కాగ్‌ లేవనెత్తిన అభ్యంతరాలను సమీక్షించింది. విశాఖ పర్యటనలో …

బాధ్యతలను స్వీకరించిన టీఎన్జీఓ నూతన కార్యవర్గం

హైదరాబాద్‌: టీఎన్జీఓ అధ్యక్షుడిగా స్వామిగౌడ్‌ పదవి విరమణ చేయటంతో నూతన కార్యవర్గం ఏకగ్రావంగా ఎన్నుకున్న విషయం విదితమె. అయితే ఈ రోజు నూతన కార్యవర్గ సభ్యులు బాధ్యతలు …

సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ధర్నా

నల్గొండ, కలెక్టరేట్‌: అసంఘటిత రంగ కార్మికులకు రంగాల వారిగా సంక్షేమ బోర్డును ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్‌ ఎదుట అసంఘటిత కార్మికులు ధర్నా …

భార్యను కడతేర్చిన భర్త

నల్గొండ/ విభళాపురం : క్షణికావేశంలో కట్టుకున్న భార్యను భర్త కడతేర్చిన సంఘటన జరిగి ఇరువైనాలుగు గంటలు గడవకముందే మండలంలో అలాంటిదే మరొకటి చోటుచేసుకుంది. మండలంలోని విభళాపురం పంచాయితీ …

రైలు నుంచి జారి యువకుని మృతి

నల్గొండ/ విష్ణుపురం: రైలు నుంచి ప్రమాదవశాత్తు జారి యువకుడు మృతి చెందాడు. రైల్వే పోలీసులు, బందువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి….గుంటూరు జిల్లా మాచర్ల గ్రామానికి చెందిన …

కనీసచార్జీలను పెంచాలని సమ్మెకు దిగనున్న ఆటో సంఘాలు

హైదరాబాద్‌: పెట్రోలు, గ్యాస్‌ ధరలు  రోజు రోజుకు ధరలు ఆకాశాన్ని అంటుతున్న సంధర్భంలో ప్రస్థుత ధరలకు అనుగుణంగా ఆటో మీటరు చార్జీలు పెంచాలని డిమాండ్‌ చేస్తూ ఆటో …

ఇరువర్గాల మధ్య ఘర్షణ: 14మందికి తీవ్రగాయాలు

ఇటిక్యాల: ఇటిక్యాల మండల శివారు బుడ్డారెడ్డిపల్లి గ్రామంలో భూ తగాదాలతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒకరిపై ఒకరు వేట కొడవళ్లతో దాడి చేసుకన్నారు. ఈ దాడిలో …

తెలంగాణలోని 18డీఈడి కాలేజిల నిరాకరణపై టీఆర్‌ఎస్‌ ఆగ్రహం

ఢిల్లీ:తెలంగాణలోని 18డీఈడి కాలేజిలా అనుమతి నిరాకరణపై టీఆర్‌ఎస్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. టీఆర్‌ఎస్‌ నేత వినోద్‌ ఈ రోజు కేంద్ర మంత్రలు జైపాల్‌రెడ్డి, పురందేశ్వరిని కలిసారు. సకల …

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

మహబూబ్‌నగర్‌/ నాగర్‌కర్నూలు: కిమ్మాజీపేట మండలం పుల్లగిరి గ్రామ సమీపంలో విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. కుందెళ్ల వేటకు వెళ్లిన గోవింద్‌, హల్యా గోవింద్‌ అనే …

మహిళను చితకబాదిన గ్రామస్థులు

మహబూబ్‌నగర్‌/ నాగర్‌కర్నూలు: కిమ్మాజీపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో కొండమ్మ నాగమ్మ అనే ఇద్దరు మహిళలు చేతబడి చేస్తున్నారనే నేపంతో గ్రామస్థులు వారిని చితకబాది బంధించారు. విషయం తెలుసుకున్న …

తాజావార్తలు