వార్తలు

అసెంబ్లీ అధికారిక వెబ్‌సైట్‌ను ప్రారంభించిన:నాదెండ్ల

హైదరాబాద్‌: రాష్ట్ర అసెంబ్లీ అధికారిక వెబ్‌సైట్‌ను ఈ రోజు శాసనసభ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ ప్రారంభించారు. శాసన సభ్యులంతా తాజా ఆస్తుల వివరాలను 15రోజుల్లో వెబ్‌సైట్లో ఉంచాలని …

ప్రాథమిక విద్యకు రాజీవ్‌ విద్యా మిషన్‌తో కలిపి 25వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం:శైలజనాద్‌

పశ్చిమగోదావరి: ప్రాథమిక విద్యకు రాజీవ్‌ విద్యామిషన్‌ నిధులతో కలిపి రూ.25 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని ప్రాథమిక విద్యాశాఖ మంత్రి శైలజనాద్‌ అన్నారు. తణుకులో ఆయన మాట్లాడుతూ …

సెప్టెంబర్‌లోగా తెలంగాణ రావడం ఖాయం:కేకే

హైదరాబాద్‌: సెప్టెంబర్‌లోగా తెలంగాణ రావడం ఖాయమని  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ కే కేశవరావు చెప్పారు. ఈరోజు ఆయన గాంధీ భవన్‌ ముందు వీ హనుమంతరావు …

విద్యార్థుల వసతి గృహంలో కలెక్టర్‌ బస

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లాలోని వసతి గృహాల్లో సమస్యలను తెలుసు కునేందుకు వసతి గృహాల్లో బస చేసే కార్యాక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ వరప్రసాద్‌ తెలియజేశారు. నిజామాబాద్‌ మండలం …

న్యూయార్క్‌లో పురాతన భారతీయ కళాఖండాల స్వాధీనం

న్యూయార్క్‌: భారత్‌కు చెందిన పురాతన కళాఖండాలను ఈ రోజు న్యూయార్క్‌లో ఇమిగ్రేషన్‌, కస్టమ్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మన్‌హట్టన్‌లో సుభాష్‌చంద్రకపూర్‌ అనే భారతీయుడు నిర్వహిస్తున్న మ్యూజియంకు వీటిని …

సీఎం కాన్వాయ్‌లోకి వాహనం అనుమతించలేదని నిరసన

శ్రీకాకుళం : ముఖ్యమంత్రి కాన్వాయ్‌లోకి వాహనం అనుమతించకపోవడంతో ఎంపీకిల్లి కృపారాణి ఆమె భర్త రామ్మోహన్‌రావు పోలీసులు పై అగ్రహం వ్యక్తం చేశారు. కారులో కూర్చొని నిరసన తెలిపారు. …

రాయలసీమ పరిరక్షణ సమితి ఏర్పాటు

హైదరబాద్‌:రాష్ట్రాన్ని ఉంచితే సమైఖ్యంగా ఉంచాలని లేకపోతే మూడు ముక్కలు చేసి ప్రత్యేక రాయలసీమ ఇవ్వాలని తెదేపా నేత బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. హైదరబాద్‌లో అయన రాయలసీమ …

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్లో 24 క్యారెట్ల  10 గ్రాముల బంగారం ధర రూ. 30,340 ఉండగా…22 క్యారెట్ల 10 గ్రాముల …

గాంధీభవన్‌లో వీహెచ్‌ మౌన దీక్ష

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వి. హనుమంతరివు గాంధీభవన్‌లో మౌన దీక్షకు దిగారు. పార్టీలో మేధోమథనం చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ ఆయన గాంధీభవన్‌ ముంద ఉన్న మెట్ల …

విరిగిన పట్టా.. నిలిచిపోయిన రైళ్లు

భువనగిరి: సికింద్రాబాద్‌ – ఖాజీపేట రైలు మార్గంలో వంగపల్లి వద్ద డౌన్‌ మార్గంలో రైలు పట్టా విరగడంతో పలు రైళ్ల రాకపోకలకుల తీవ్ర అంతరాయం ఏర్పడింది. పట్టా …

తాజావార్తలు