వార్తలు

ఒలింపిక్‌ తొలి స్వర్ణం చైనా కైవసం

లండన్‌: ఒలింపిక్‌ క్రీడల్లో స్వర్ణాన్ని చైనా వనిత కైవసం చేసుకుంది. మహిళల 10 మీ. ఎయిర్‌ రైఫిల్‌ ఘాటింగ్‌ విభాగంలో ఈ సిలింగ్‌ అనే చైనా క్రీడాకారిణి …

మరమ్మతులు పూర్తికాని థాయ్‌ విమానం

హైదరాబాద్‌: సాంకేతిక లోపంతో గత అర్థరాత్రి నుంచి శంషాబాద్‌ విమానాశ్రయంలో ఆగిపోయిన థాయ్‌ ఎయిర్‌లైన్స్‌ విమానాకికి మరమ్మతులు ఇంకా పూర్తి కాలేదు. 300మంది ప్రయాణికులతో బ్యాంకాక్‌ బయలుదేరిన …

కలెక్టర్ల సమావేశంలో పాల్గోనడానికి హైదరాబాద్‌ చేరుకున్న కిశోర్‌ చంద్రదేవ్‌

హైదరాబాద్‌: రాజేంద్రనగర్‌లోని ఎన్‌ఐఆర్‌డీలో జరుగుతున్న నక్సల్స్‌ ప్రభావిత జిల్లాల కలెక్టర్ల సమావేశంలో అభావృద్ది సంక్షేమంపై  ప్రసంగాంచటానికి ఆయన హైదరాబాద్‌ చేరుకున్నారు.  విమానాశ్రయంలో గిరిజనులు సంప్రాదాయ నృత్యలతో ఘనంగా  …

మావోయిస్టుల పేరుతో ఆదివాసులపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు యుధ్దం చేస్తున్నాయి

హైదరాబాద్‌: ఆదివాసులపై మావోయిస్టుల  పేరుతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు యుద్దం చేస్తున్నాయని వరవరరావు అన్నారు. చల్తీస్‌ఘడ్‌ బీజపూర్‌లోని బాసగూడ, సర్కెగూడలలో క్యాంపులు వేసిన బీఎస్‌ఎఫ్‌, సీఆర్‌పీఎఫ్‌ దళాలు ఆదివాసులపై …

మోహన్‌రెడ్డి మృతి పార్టీకి తీరని లోటు: చంద్రబాబు

కర్నూలు: తెదేపా నేత మోహన్‌రెడ్డి మరణం పార్టీకి తీరని లోటని పార్టీ అధ్యక్షులు చంద్రబాబునాయుడు అన్నారు. కర్నూలు జిల్లాలో మోహన్‌రెడ్డి స్వస్థలంలో ఈ రోజు అంత్యక్రియలకు హాజరైన …

మారుతి సుజుకి నికర లాభంలో 22.84 శాతం తగ్గుదల

ఢిల్లీ: దేవంలో అత్యధికంగా కార్లను ఉత్పత్తిచేసే మారుతి సుజుకి ఇండియా ఈ రోజు తొలిత్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. జూన్‌ 30తో ముగిసిన తొలి త్రైమాసికంలో కంపెనీ నికరలాభం …

తెలంగాణ కోసం పార్టీలకతీతంగా పోరాడాలి: ఎంపీ

కరీంనగర్‌: తెలంగాణ రాష్ట్రం కోసం పార్టీలకతీతంగా పోరాడాలి అని ఎంపీ పొన్నం  ప్రభాకర్‌ అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామి విలువలు కాపాడాలంటే కాంగ్రెస్‌ ఇచ్చిన మాటకు కట్టుబడి వెంటనే తెలంగాణ …

కాశ్మీర్‌లో పేలుడు:ఇద్దరు మహిళల మృతి

శ్రీనగర్‌: కాశ్మీర్‌లోని అనంతనాగ్‌ జిల్లాలో బిజ్‌బెహరా ప్రాంతంలో సంభవించిన ఒక పేలుడు ఘటనలో ఇద్దరు మహిళలు మృతి చెందారు.  మరో ఆరుగురు గాయపడ్డారు. క్యాబ్‌లో పేలుడు సంభవించినట్లు …

లండన్‌ ఒలంపిక్స్‌లో కశ్యవ్‌ శుభారంభం

లండన్‌: ఒలంపిక్స్‌లో ఈ రోజు పారుపల్లి కశ్యవ్‌ శుభారంభం చేశాడు. బాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో కశ్యవ్‌ విజయం సాధించాడు. గ్రూప్‌-డి తొలిగేమ్‌లో బెల్జియం క్రీడాకారుడు …

కోక్రాఝర్‌ బాధితులను పరామర్శించిన ప్రధాని

గౌహతి: కోక్రాఝర్‌ బాధితులను ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఈ రోజు పరామర్శించారు. వాతావరణం సరిగాలేక ఆయన హెలికాప్టర్‌ విమానాశ్రయంలో దిగలేకపోవటంతో వెనుకకు మళ్లి తిరిగి వచ్చారు. కొంతసేపటితరువాత మరో …

తాజావార్తలు