వార్తలు

బాడ్మింటన్‌ డబుల్స్‌లో నిరాశపరిచిన జ్వాల, దిజు

లండన్‌: ఒలంపిక్సిలో శనివారం జరిగిన బాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ డబుల్స్‌ పోటీలో భారత్‌కు నిరాశ ఎదురైంది. జ్వాల గుత్త, దిజుల జోడీ ఇండోనేషియాకు చెందిన తాంతోవి అహ్మద్‌, లిలియానా …

మౌన దీక్షనువిరమించిన వీహెచ్‌

హైదరాబాద్‌: పార్టీలో పునరుత్తేజం కోసం మేధోమథనం జరగాలని డిమాండ్‌ చేస్తూ గాంధీభవన్‌ వద్ద మౌనదీఓ చేపట్టిన వీహెచ్‌ తన దీక్షను విరమించారు. ఉప ముఖ్యమంత్రి దామోదర్‌ రజనర్సింహ …

కుష్టువ్యాధి ఉందనే అనుమానంతో ఆసుపత్రికి తరలింపు

కెరామెరి: కెరామెరి మండలంలోని పార్డా గ్రామానికి చెందిన పెందూర్‌ సుధాకర్‌ను కుష్టు వ్యాధి ఉందనే అనుమానంతో గ్రామం నుంచి వెలివేశారు. మూడు నెలలుగా గ్రామానికి మూడు కి.మి …

రైతులను ఆదుకోవటంలో మాకు సాటి లేరు

శ్రీకాకుళం: తమ ప్రభుత్వంలాగా ఏ రాష్ట్రమూ రైతులను ఆదుకోవటం లేదని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లాలె రెండవరోజు పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు పాతపట్నం, పలాస, …

సీఎంని ఈగలా వెంటాడుతాం: కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీదళిత మోర్చ, గిరిజన మోర్చ రాష్ట్ర కమిటీలు నగరంలోని ఇందిరా పార్కు వద్ద 48గంటల మహాదీక్షకు …

క్రికెట్‌ ఆడినంత సులువు కాదు…వ్యవసాయం

హైదరాబాద్‌: వ్యవసాయం అంటే క్రికెట్‌ ఆడినంత సులువుకాదని తెదేపా నేత యనమల రామకృష్ణుడు అన్నారు. రైతు వేషం వేసినంతమాత్రాన వారి కష్టాలు తీరవని అన్నారు. మద్దతుధర, రైతులకు …

ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ తేదిలపై రేపు తుది నిర్ణయం

హైదరబాద్‌: ఇంజనీరింగ్‌ కౌన్సిలింగ్‌ తేదిలపై రేపు తుది నిర్ణయం తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. కౌన్సిలింగ్‌ తేదిల ఖరారుపై రేపు ఉన్నతాధికారులు, యాజమాన్యాలతో మరోమారు …

పురుషుల ఆర్చరీ పోటీలో భారత్‌ ఓటమి

లండన్‌: లండన్‌ ఒలంపిక్స్‌లో ఈ రోజు ఆర్చరీ పురుషుల విభాగం పోటీలు జరిగాయి. అండన్‌లోని లార్డ్స్‌ మైదానంలో జరిగిన ఈ ప్రీక్వార్ట్‌ పైనల్‌ పోటీల్లో భారత క్రీడాకారులు …

సమ్మె యెచన విరమించిన నేషనల్‌ మజ్జూర్‌ యూనియన్‌

హైదరాబాద్‌: సమస్యల పరిష్కారంకోసం సమ్మె ప్రకటన చేసిన నేషనల్‌ మజ్జూర్‌ యూనియన్‌ ఆ యెజనను విరమించుకుంది. ఎన్‌ఎంయే నేతలతో ఈ రోజు ఆర్టీసీ ఎండీ ఏకే ఖాన్‌ …

లంచం తీసుకుంటు ఎసీబీకి చిక్కిన వీఆర్‌వో

అదిలాబాద్‌: అదిలాబాద్‌ జిల్లా మామిడ మండలానికి చెందిన వీఆర్‌వో కోశెట్టి లంచం తీసుకుంటుండగా ఎసీబీకి చిక్కాడు. మండలంలోని న్యూ టెంపూర్ణి గ్రామానికి చెందిన గంగరాం అనే రైతు …

తాజావార్తలు