వార్తలు

యాజమాన్య కోటా సీట్ల భర్తీపై స్టే

హైదరాబాద్‌: రాష్ట్రంలోని వైద్య కళాశాలల్లో సీట్ల భర్తీ ఆంశంపై హైకోర్టులో వేసిన వేర్వేరు పిటిషన్లపై వాదనలు పూర్తయ్యాయి. యాజమన్యా కోటా సీట్ల భర్తీపై హైకోర్టు డివిజన్‌ బెంచ్‌లో …

అటవీ సిబ్బందిపై దాడిచేసిన స్మగ్లర్లు

వరంగల్‌: నర్సంపేట మండలం సర్వాపురంలో ముగ్గురు అటవీ శాఖ సిబ్బందిపై స్మగ్లర్లు దాడి చేశారు. అక్రమ కలప పట్టుకునేందుకు వెళ్లిన స్లయింగ్‌ స్క్వాడ్‌ స్బిబందిపై వీరు దాడి …

ఉపాధిలో మరో 50రోజుల పని

శ్రీకాకుళం: సీతంపేట మండలం అడ్డాకులగూడలో ఇందిర జలప్రభ అబ్ధిదారులతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఉపాధి హామీలో వందరోజుల పని పూర్తి చేసినవారికి అదనంగా మరో 50రోజుల …

వీహెచ్‌ మౌనవ్రతం

హైదరాబాద్‌: రాష్ట్ర కాంగ్రెస్‌లో మేథోమధనం చేయాలని డిమాండ్‌ చేస్తూ 28న ఉదయం 10:30 నుంచి గాంధీభవన్‌లో రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు మౌనవ్రతం చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆయనిక్కడ …

కర్నూలులో ఇద్దరి హత్య

కర్నూలు: కర్నూలులోని మానస దాబాలో ఇద్దరు వ్యక్తులు హత్యకు గురయ్యారు. ఏడుగురు మిత్రులు కలిసి దాబాకు వెళ్లారు. వీరిపై 12మంది ప్రత్యర్థులు వేటకొడవళ్లతో దాడి చేశారు. వీరిలో …

తివారీ డీఎస్‌ఏ నివేదిక వెల్లడి

ఢిల్లీ: పితృత్వం కేసులో ఎన్డీ తివారీ డీఎస్‌ఏ నివేదికను ఢిల్లీ హైకోర్లు బహిర్గతం చేసింది. రోహిత్‌ శేఖర్‌ తండ్రి తివారీయే అని నిర్థారణ కావడం సంతోషంగా ఉందని …

ఎన్‌ఐఆర్‌డీలో జిల్లా కలెక్టర్లతో భేటీ

హైదరాబాద్‌: నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో యువత ఉద్యమాల పట్ల ఆకర్షతులు కాకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జాతీయ గ్రామీణాభివృద్ధి మండలి (ఎస్‌ఐఆర్‌డి) కార్యాలయంలో రెండురోజుల సెమినార్‌ ప్రారంభమైంది. …

ఉపాధిలో మరో 50 రోజల పని

శ్రీకాకుళం: సీతంపేట మండలం అడ్డాకులగూడలో ఇందిర జలప్రభ లబ్ధిదారులతో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖాముఖి నిర్వహించారు. ఉపాధి హామీలో వందరోజుల పని పూర్తి చేసినవారికి అదనంగా మరో 50 …

తొలి శుక్రవారం ప్రశాంతంగా రంజాన్‌ ప్రార్థనలు

హైదరాబాద్‌: రంజాన్‌ మాసం ప్రారంభమయ్యాక వచ్చిన తొలి శుక్రవారం నేడే కావడంతో మక్కామసీదులో ప్రత్యేక ప్రార్థనలు ప్రశాంతంగా జరిగాయి. ముస్లిం సోదరులు  అధిక సంఖ్యలో ఈ ప్రార్థనల్లో …

ఆరుగురు విద్యార్థులు మృతి

లక్నో: ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని బిజనూరులో మీనాక్షి శిశుమందిర్‌ పాఠాశాలపై కస్పు కూలింది. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన విద్యార్థులను …

తాజావార్తలు