ఘోర విపత్తుకు 1,297 మంది బలి మరో 2,800మంది క్షతగాత్రులు సహాయక చర్యలకు ప్రపంచ దేశాల తోడ్పాటు పోర్టో ప్రిన్స్,ఆగస్ట్16(జనంసాక్షి): కరీబియన్ ద్వీప దేశమైన హైతీలో శనివారం …
విదేశీయులతో పాటు అఫ్ఘాన్లను కూడా అడ్డుకోవద్దు తన డిమాండ్ను ప్రపంచం ముందుంచింన అమెరికా కాబూల్,ఆగస్ట్16(జనంసాక్షి): తాలిబన్ల వశమైన అఫ్ఘానిస్తాన్ నుంచి ఎవరైనా వెళ్లిపోవాలని అనుకుంటే వారు సరిహద్దులుదాటడానికి …
తాలిబన్ రాజకీయ ప్రతినిధి ప్రకటన కాబూల్,ఆగస్ట్16(జనంసాక్షి): ఆఫ్ఘనిస్తాన్లో యుద్ధం ముగిసిందని తాలిబన్ రాజకీయ ప్రతినిధి ప్రకటించారు. అంతర్జాతీయ సమాజంతో శాంతియుత సంబంధాలకు పిలుపునిచ్చారు. తాలిబన్లు ఒంటిరిగా జీవించాలనుకోవడంలేదని, …
97.48 శాతానికి చేరిన రికవరీ రేటు న్యూఢల్లీి,ఆగస్ట్16(జనంసాక్షి): దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 32,937 కరోనా కేసులు నమోదయ్యా యని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ …
వాషింగ్టన్,ఆగస్ట్16(జనంసాక్షి): భారత స్వాతంతో్యత్సవాలను విదేశాల్లో సైతం భారతీయలు ఘనంగా నిర్వహించారు. అనేక దేశాల్లో ఈ వేడుకుల జరిగాయి. న్యూయార్క్ నగరంలోని ప్రఖ్యాత టైమ్స్ స్క్వేర్ వద్ద వరుసగా …
దశీయంగా రవాణరంగంపై ప్రతికూల ప్రభావం న్యూఢల్లీి,ఆగస్ట్16(జనంసాక్షి): చమురు దిగుమతులే మన కొంప ముంచుతున్నాయని ఆర్థికవేత్తలతో సహా ప్రభుత్వాలు కూడా అంటున్నాయి. విపరీతంగా పెంచుతూ పోతున్న చమురు ధరల …
ఎగుమతిదిగుమతులపై సవిూక్షించుకోవాల్సిందే ఆహరాధాన్యాల ఎగుముతలు పెరిగితేనే వృద్ది న్యూఢల్లీి,ఆగస్ట్16(జనంసాక్షి): వివిధ అభివృద్ది చెందిన దేశాల సరసన నిలబడే భాగ్యం కలిగిందని సంతోషపడుతున్న వేళ రూపాయితో పోల్చుకుంటే మనం …
ఇద్దరు మహిళలు సహా ఆరుగురు మృతి లండన్,ఆగస్ట్13(జనంసాక్షి): నైరుతి ఇంగ్లాండ్లోని ప్లైమౌత్ నగరంలో శుక్రవారం ఉదయం కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు చనిపోయినట్లు స్థానిక …