సీమాంధ్ర

వీఆర్ఏల దీక్షకు మద్దతుగా

రాష్ట్ర రెల్లి హక్కుల రిజర్వేషన్ పోరాట సమితి నర్సీపట్నం ఫిబ్రవరి 16 (జనంసాక్షి) : నర్సీపట్నం తహసీల్దార్ కార్యాలయం వద్ద వీఆర్ఏలు దీక్షకు మద్దతుగా రాష్ట్ర రెల్లి …

సింహగిరిపై మాఘ పౌర్ణమి పూజలు

ఆర్జిత సేవల కు విశేష స్పందన విశాఖపట్నం.. పిబ్రవరి..17 (జనం సాక్షి బ్యూరో ): సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహాస్వామి ఆలయంలోబుదవారం మాఘ పౌర్ణమి సందర్భంగా …

ఉపాధ్యాయులకు అన్యాయం జరిగింది

ఐదురోజులపాటు సంతకాల సేకరణ ఉద్యమం విజయవాడ,ఫిబ్రవరి15 ( జనం సాక్షి):  పీఆర్సీపై ఏపీ ఉపాధ్యాయులు తమ పట్టు సడలించడంలేదు. హెచ్‌ఆర్‌ఏ అంశంలో తమకు అన్యాయం జరిగిందని ప్రభుత్వంతో చర్చలు జరిపిన …

హంద్రీనీవా నీటి నిలిపివేత తగదు: పయ్యావుల

అనంతపురం,ఫిబ్రవరి15 ( జనం సాక్షి): హంద్రీనీవా కాలువపై ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ఆందోళనకు దిగారు. రైతులతో కలిసి హంద్రీనీవా కాలువపై నిరసన చేపట్టారు. పంటలకు అర్దాంతరంగా నీటిని నిలిపివేసిన …

వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు

అమరావతి,ఫిబ్రవరి15 ( జనం సాక్షి): రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో వివిధ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రంగం సిద్ధమైంది. వైద్యారోగ్య శాఖ పరిధిలో వైద్యులు, వైద్యేతర సిబ్బంది కొరతను తీర్చేందుకు …

శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీ

టోకెన్లు పొందిన వారికి నేడు దర్శనాలు తిరుమల,ఫిబ్రవరి15 ( జనం సాక్షి): కరోనా కారణంగా నిలిపివేసిన శ్రీవారి సర్వదర్శనం టోకెన్ల జారీని టీటీడీ ఈరోజు నుంచి పునరుద్ధరించింది. శ్రీవారి …

యూ గ్రో..వి గ్రో నినాదం

దుబాయ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రోడ్‌ షో మూడుకీలక ఒప్పందాలపై ఎపి సంతకాలు వివరాలు వెల్లడిరచిన మంత్రిమేకపాటి అమరావతి,ఫిబ్రవరి15 ( జనం సాక్షి):  ఏపీ ప్రభుత్వంతో మూడు కీలక ఒప్పందాలు జరిగినట్లు పరిశ్రమల …

నకిలీ DSP రజాక్ భార్య సాయి కుమారి గారిని క్షేత్రము నుండి బదిలీ చేయాలని వినతి పత్రం”

  శ్రీశైలం ఫిబ్రవరి 15(జనంసాక్షి శ్రీశైలమహాక్షేత్రంలో M రజాక్ అనే వ్యక్తి, శ్రీశైల దేవస్థానంలో పని చేసే “శ్రీమతి సాయికుమారీ” అనే వ్యక్తితో లవ్ జిహాద్, వ్యవహారం …

రాష్ట్ర ప్రభుత్వం భారీగా పెంచిన ఇంటి పన్నులు చెత్త పనులు వెంటనే రద్దు చేయాలి సిపిఐ డిమాండ్

విశాఖపట్నం సీతమ్మధార. రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఇంటి పన్నులు చెత్త పనులు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో సీతమ్మ …

సచివాలయాలు సందర్శించండి అంటూ ప్రజాప్రతినిధులతో సమావేశం అయిన ఎమ్మెల్యే గణేష్..

నర్సీపట్నం ఫిబ్రవరి 15 (జనంసాక్షి) : నర్సీపట్నం నియోజకవర్గంలో గల అన గ్రామ సచివాలయాలను సందర్శించి ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా తోడ్పాటు అందించాలని నర్సీపట్నం …