సీమాంధ్ర

విమర్శలు కాదు..హావిూల కోసం పట్టుపట్టండి

చంద్రబాబు డైరెక్షన్‌లో మాట్లాడడం మానండి బిజెపి నేతలకు మంత్రి వెల్లంపల్లి చుర విజయవాడ,ఫిబ్రవరి2జనం సాక్షి): బిజెపి నేతలు సొంతంగా ఆలోచించడం, సొంతంగా మాట్లాడడం మరచిపోయారని రాష్ట్ర దేవాదాయ …

అన్ని ప్రాంతాల అభివృద్ధికే మూడు రాజధానులు

అమరావతి పేరుతో టిడిపి భూ వ్యాపారం: ఎమ్మెల్యే అనంతపురం,ఫిబ్రవరి24(జనం సాక్షి): రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న ఉద్ధేశంతో ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి మూడు రాజధానులను ఏర్పాటు చేసి, …

పరివాహక ప్రాంతంపై ప్రత్యేక దృష్టి

ఏలూరు,ఫిబ్రవరి24(జనం సాక్షి): ప్రజలకు ఆరోగ్యవంతమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గోదావరి, కృష్ణా పరివాహక ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించిందని జిల్లా అధికారులు తెలిపారు. జనాభా పెరుగుదల …

90శాతం మిర్చి తుడిచిపెట్టుకు పోయింది

ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతు సంఘాలు తక్షణమే ఆదుకోవాలని ప్రబుత్వానికి డిమాండ్‌ గుంటూరు,ఫిబ్రవరి24(జనం సాక్షి): గుంటూరు జిల్లాల్లో 2.55 లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేస్తే, తామర …

ఎల్లవేళలా అధికారపక్షమే గంటా రాజకీయ లక్ష్యం

వైసిపిలో చేరివుంటే మంత్రి అయ్యే వారేమో టిడిపితో అంటీముట్టనట్లుగా సాగుతున్న వ్యవహారం విజయవాడ,ఫిబ్రవరి24(జనం సాక్షి): ఎపిలో తిరిగి అధికారమే లక్ష్యంగా టిడిపి యుద్దం తరహాలో అధికార వైసిపిపై …

అమరావతి రాజధాని ప్రకటనపై ఏపీ ప్రభుత్వం

          అమరావతి : ఆంధ్రప్రదేశ్‌కు అమరావతి రాజధానిని కొనసాగించాలంటూ అమరావతిలోని వెలగపూడిలో రైతులు 24 గంటల పాటు చేపట్టనున్న నిరాహార దీక్షను …

ఎపిలో తగ్గుముఖం పట్టిన కేసులు

అమరావతి,ఫిబ్రవరి23( (జనం సాక్షి)): ఆంధప్రదేశ్‌లో కరోనా కేసులు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 19, 432 మందికి కరోనా పరీక్షలు నిర్దారించగా కొత్తగా 253 కరోనా …

విజయనగరంలో భారీచోరీ

5కిలో బంగారాన్ని దోచుకున్న దొంగలు విజయనగరం,ఫిబ్రవరి23  (జనం సాక్షి) : విజయనగరంలోని ఓ దుకాణం నుంచి దొంగలు 5 కిలోల బంగారాన్ని దోచుకెళ్లారు. పట్టణంలోని ఒకటవ పోలీసు స్టేషన్‌ …

విషాదంలోనూ దిగజారుడు రాజకీయాలా

మండిపడ్డ వైసిపి ఎమ్మెల్యే పార్థసారథి అమరావతి,ఫిబ్రవరి23  (జనం సాక్షి): గౌతమ్‌రెడ్డి మరణంతో ప్రజలు విషాదంలో ఉన్నారని.. ఈ సమయంలో టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే …

వివేక కేసును ఇతర రాష్టాన్రికి బదిలీ చేయాలి: బోండా

అమరావతి,ఫిబ్రవరి23  (జనం సాక్షి):  వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఢల్లీి పెద్దలదే అని టీడీపీ నేత బోండా ఉమ అన్నారు. బుధవారం …