సీమాంధ్ర

ఆంగ్ల మాధ్యమంపై టీచర్లకు శిక్షణ

విజయనగరం,డిసెంబర్‌18(జనంసాక్షి): గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం అమలుచేయడానికి ఆశాఖ ఉన్నతాధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పురపాలకసంఘం యాజమాన్యంలోని పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమాన్ని అమలుచేస్తుండగా, తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు …

టిడిపికి కలసి వస్తున్న అమరావతి ఉద్యమం

భారీ బహిరంగ సభలో అంతా టిడిపిపైనే చర్చ తిరుపతి సభ విజయంతో టిడిపి శ్రేణుల్లో కొత్త ఉత్సాహం అమరావతి,డిసెంబర్‌18 (జనంసాక్షి): న్యాయస్థానం’తో మొదలైన అమరావతి రైతుల పాదయాత్ర… …

ఇసుక అక్రమరవాణాతో కార్మికులకు నష్టం

పనులు దొరక్క ఆందోళన: సిఐటియు విజయవాడ,డిసెంబర్‌18 (జనంసాక్షి):   ఇసుక దొరక్క పనులు లేక భవన నిర్మాణ కార్మికులు ఆందోళన చెందుతుంటే కొందరు ఇసుక ర్యాంపులు ఏర్పాటు చేసుకుని అక్రమంగా …

సోషల్‌ విూడియాలో తప్పుడు పోస్టులు నేరం

చట్ట ప్రకారం శిక్షార్హులని సిఐడి హెచ్చరిక విజయవాడ,డిసెబర్‌17 (జనంసాక్షి):  సోషల్‌ విూడియాలో తప్పుడు పోస్టులు పెడితే కఠిన చర్యలు తప్పవని ఏపీ సీఐడీ హెచ్చరించింది. అసత్యాల ప్రచారం, …

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాబు

అమరావతి ఉద్యమానికి హాజరైనట్లు వెల్లడి అమరావతి,డిసెబర్‌17 (జనంసాక్షి):   5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల కోరిక అమరావతి అని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పునరుద్ఘటించారు.. గత 45 రోజులుగా …

ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన ఉదయభాస్కర్‌

ప్రమాణం చేయించిన ఛైర్మన్‌ మోషెస్‌ రాజు అమరావతి,డిసెబర్‌17 (జనంసాక్షి):  ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో ఎమ్మెల్సీగా అనంత ఉదయభాస్కర్‌ ప్రమాణ స్వీకారం చేశారు. అనంత ఉదయ భాస్కర్‌ చేత శాసనమండలి …

రైతుల సంక్షేమానికి పెద్దపీట

అగ్రిటెక్‌ సదస్సులో మంత్రి కన్నబాబు గుంటూరు,డిసెంబర్‌17(జనంసాక్షి):  రైతులను గాలికొదిలేసే ప్రభుత్వం తమది కాదని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. రైతులను అన్ని విధాలా ఆదుకుంటున్న ఘనత …

అంతర్జాతీయచర్చగా అమరావతి ఉద్యమం

రైతుల పాదయాత్రపై సర్వత్రా ఆసక్తి మూడు రాజధానుల ధోరణిపై సర్వత్రా అసహనం అమరావతి,డిసెంబర్‌17(జనంసాక్షి):అనేక నిర్బంధాలు, ఆంక్షలు,లాఠీచార్జీలు, మహిళలని కూడా చూడకుండా క్రూరంగా హింసించడం లాంటి ఘటనలు ఇప్పుడు …

నేడు తిరుపతిలో అమరావతి రైతుల సభ

భారీగా ఏర్పాట్లు చేసిన రైతు సంఘాల నేతలు పూజలు చేసి పనులు ప్రారంభించిన రైతులు సభకు అన్ని పార్టీల నేతలకు ఆహ్వానం చంద్రబాబు సహా పలు పార్టీల …

పొట్టి శ్రీరాములుకు సీఎం జగన్‌ నివాళి

అమరావతి,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. బుధవారం తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌.. పొట్టి …