సీమాంధ్ర

సాగునీటి కోసం సమరం

నిండుకుంటున్న ప్రకాశం బ్యారేజి విజయవాడ, జూలై 31: కృష్ణాడెల్టాకు సాగునీరు విడుదల చేయాలంటూ తెలుగుదేశం పార్టీ ఆందోళన చేపట్టింది. ఇందులో భాగంగా హనుమాన్‌జంక్షన్‌లో మంగళవారం టిడిపి నేతలు, …

మోరాయించిన మొదటి యూనిట్‌

జయవాడ, జూలై 31 : విటిపిఎస్‌ మొదటి యూనిట్‌లో మంగళవారం సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా 210 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. బ్రాయిలర్‌ కేబుళ్లు …

అంబేద్కర్‌ విగ్రహం ధ్వంసం

చందర్లపాడులో బంద్‌ విజయవాడ, జూలై 31 : కృష్ణాజిల్లా చందర్లపాడు గ్రామంలో రాజ్యంగ నిర్మాత, భారతరత్న బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహాన్ని దుండగులు పాక్షికంగా ధ్వంసం చేశారు. ఆ …

ఆర్టీసీ బస్సు, ఆటో ఢీ… ఇద్దరు మృతి

విజయవాడ, జూలై 31 : గుడ్లవల్లేరు మండలం కౌతారం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఇద్దరి …

మానవ మనుగడకు చెట్లే ప్రాణాధారం జిల్లా కలెక్టర్‌

కర్నూలు, జూలై 31 : మానవ మనుగుడకు చెట ప్రాణాధారమని, సమాజంలోని ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతతో మొక్కలు పెంచాలని జిల్లా కలెక్టర్‌ సి. సుదర్శన్‌రెడ్డి పిలుపునిచ్చారు. …

ఎలుకల వల్ల పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి

అధికారులకు మంత్రి పితాని ఆదేశం ఏలూరు, జూలై 31 : ఆచంట మండలం వల్గూరు గ్రామంలో 292 ఎకరాల విస్తీర్ణంలో ఎలుకల వలన పంట నష్టపోయిన రైతులను …

పామాయిల్‌ మొక్కల పెంపకానికి చర్యలు

ఏలూరు, జూలై 31 : ఏలూరు డివిజన్‌లో మూడు వనసంరక్షణ సమితుల్లో 32 వేల పామాయిల్‌ మొక్కల పెంపకానికి చర్యలు తీసుకున్నట్లు అటవీ శాఖా ఏలూరు డిప్యూటి …

సైకో సాంబగా మారుతా!

అధికారుల తీరుపై ఎమ్మెల్యే రాజేష్‌ సంచలన వార్తలు ఏలూరు, జూలై 31 : పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యే రాజేశ్‌కుమార్‌కు అధికారుల …

రైతులకు డిఎపి ఎరువుల పంపిణి

వినుకొండ, జూలై 31 : జాతీయ ఆహారభద్రత మిషన్‌ పథకం కింద నూజళ్ళ మండలంలోని పలుగ్రామాలకు చెందిన 200మంది రైతులు డిఎపి ఎరువులను మంగళవారం పంపిణీ చేశారు. …

సాక్షరభారత్‌ కేంద్రాలను తెరిచి ఉంచాలి

వినుకొండ, జూలై 31 : సాక్షర భారత్‌ కేంద్రాలను ప్రతిరోజు తెరచి ఉంచాలని మండల ప్రత్యేక అధికారి ఎడిఎ. రవికుమార్‌ అన్నారు. వినుకొండ మండల పరిషత్‌ కార్యాలయంలో …

తాజావార్తలు