సీమాంధ్ర

శ్రీవారి పవిత్రోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న టిటిడి అధికారులు

తిరుమల, జూలై 29 : తిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శ్రీవారి పవిత్రోత్సవాలు ఆదివారంనాడు ప్రారంభమైన విషయం తెలిసిందే. రెండవ రోజు సోమవారం ఉదయం ఉత్సవ మూర్తులకు అర్చకులు …

కార్బన్‌మోనాక్సైడ్‌ పీల్చడం వల్లే మరణాలు అధికం..

నెల్లూరు, జూలై 30 : సోమవారం తెల్లవారుజామున ఢిల్లీ నుంచి చెన్నయ్‌ వెళుతున్న తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో జరిగిన ప్రమాదంలో కార్బన్‌ మోనాక్సైడ్‌ పీల్చడం వల్లేనని వైద్యులు చెబుతున్నారు. …

వికలాంగుల పింఛన్లు పునరుద్ధరించాలి

శ్రీకాకుళం, జూలై 30 : పలు కారణాలతో ప్రభుత్వం రద్దుచేసిన వికలాంగుల పింఛన్లను పునరుద్ధరించాలని జాతీయ వికలాంగుల భక్కులవేధిక జిల్లా అధ్యక్షుడు ఆవుల వేణుగోపాలరావు డిమాండ్‌ చేశారు. …

చక్కెర కర్మాగారం అమ్మకానికి ప్రధాన పార్టీలే కారణం

లోక్‌సత్తా ఆమదాలవలస నియోజకవర్గ కన్వీనర్‌ అన్నంనాయుడు శ్రీకాకుళం, జూలై 30 : ఆమదాలవలస చక్కెర కర్మాగారం అమ్మకానికి తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీలే కారణమని లోక్‌సత్తా ఆమదాలవలస నియోజకవర్గ …

విలువలతో కూడిన విద్య అవసరం

కేర్‌ ఆసుపత్రి ఎండీ శ్రీరామచంద్రమూర్తి శ్రీకాకుళం, జూలై 30 : ప్రతి విద్యార్థి విలువలతో కూడిన విద్య నేర్చుకున్నప్పుడే సమాజానికి మేలు చేకూరుతుందని కేర్‌ ఆసుపత్రి ఎండీ, …

విద్యావ్యతిరేక విధానాలు మార్చుకోకపోతే ఆందోళన

శ్రీకాకుళం, జూలై 30 : ప్రభుత్వం విద్యావ్యతిరేక విధానాలు అవలంబిస్తుందని భారత విద్యార్థి ఫెడరేషన్‌(ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సూర్యారావు ఆరోపించారు. శ్రీకాకుళం పట్టణంలోని స్థానిక ఎస్‌ఎఫ్‌ఐ కార్యాలయంలో …

జిల్లాకు 20 వ్యవసాయాధికారుల పోస్టుల మంజూరు

శ్రీకాకుళం, జూలై 30 : జిల్లాకు 20 వ్యవసాయాధికారుల పోస్టులు మంజూరయ్యాయి. వీటిని భర్తీ చేయడంతో పాటు ఏడీఏలకు పీఏలుగా ఏవోలను నియమించనున్నారు. వ్యవసాయాధికారుల నియామకాల పట్ల …

అంతరాష్ట్ర వ్యవసాయ విజ్ఞానయాత్రకు జిల్లా రైతులు

శ్రీకాకుళం, జూలై 30 : వ్యవసాయ సాంకేతిక యాజమాన్యసంస్థ(ఆత్మ) ద్వారా జిల్లా నుంచి 33 మంది రైతులను వ్యవసాయ విజ్ఞానయాత్రకు పంపిస్తున్నట్లు ఆత్మ డిప్యూటీ ప్రాజెక్టు డైరెక్టర్‌ …

కాంగ్రెస్‌ కార్యకర్తల కోసమే ఇందిరమ్మబాట

ప్రజలకు ఒరిగిందేమీ లేదు టిడిపి నేత ఎర్రన్నాయుడు శ్రీకాకుళం, జూలై 30 : ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి అట్టహాసంగా ప్రచారం కోసం ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌ రెడ్డి మూడు …

తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ఘోర ప్రమాదం

ఎస్‌-11 బోగీలో మంటలు.. 40మంది సజీవ దహనం? మరో 15 మందికి గాయాలు.. దూకేసిన మరో 15 మంది.. కొనసాగుతున్న సహాయక చర్యలు నెల్లూరు, జూలై 30 …

తాజావార్తలు