సీమాంధ్ర

పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట

కందుకూరు , జూలై 28 : వివిపాలెం పోలీసులను ప్రేమజంట నవ్వులూరి మణిబాబు రామగీత వివిపాలెం మండల పోలీసులను తమకు రక్షణ కల్పించాలని ఆశ్రయించారు. వివరాల్లోకి వెళితే …

పేకాటరాయుళ్లు అరెస్ట్‌

కురిచేడు , జూలై 28 : మండలంలోని డేకనకొండ గ్రామంలో పేకాట స్థావరాలపై కురిచేడు ఎస్‌ఐ ఎస్‌ సుబ్బారావు తన సిబ్బందితో కలిసి శనివారం సాయంత్రం దాడిచేసి …

పుణ్యఫలాల పరిమిళం రంజాన్‌

తర్లుపాడు , జూలై 28 : రంజాన్‌మాసంలో ఉపవాసాలు విధిగా నిర్ణయించారు. ఉపవాసాలు మానవ హృదయాలను ప్రక్షాళన గావించి, దైవభీతిని, దైవ భక్తిని ప్రోదిచేసే అత్యుత్తమ సాధనం. …

సూపరింటెండెంట్‌ ఆకస్మిక మృతి

తర్లుపాడు , జూలై 28 : స్థానిక మండల పరిషత్‌ కార్యాలయంలో పనిచేస్తున్న సూపరింటెండెంట్‌ ఎస్‌పి పాండురంగవిఠల్‌ (54) శనివారం తెల్లవారుజామున ఆకస్మికంగా మృతి చెందారు. ఇతని …

పౌష్టికాహారంతో ఆరోగ్యం

తర్లుపాడు , జూలై 28 : మండల కేంద్రమైన తర్లుపాడు పంచాయితీ పరిధిలోని ముస్లిం వీధిలోని అంగన్‌వాడీ కేంద్రంలో మహిళా శిశు చైతన్య కార్యక్రమం నిర్వహించారు. ఈ …

బాలినేని, కొండా సురేఖల సభకు భారీగా ఏర్పాట్లు

దొనకొండ , జూలై 28 : మండలంలోని గంగదేవిపల్లి గ్రామంలో మండల కేంద్రమైన దొనకొండలోని బస్టాండ్‌ సెంటర్‌లో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించే బాలినేని …

వసతిగృహాలను సద్వినియోగం చేసుకోండి

దొనకొండ , జూలై 28 : ప్రభుత్వం పేద విద్యార్థుల విద్యాభివృద్ధి నిమిత్తం అన్ని సౌకర్యాలతో ఏర్పాటు చేసిన వసతిగృహాలను పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకొని వారి …

ముగిసిన ఎంప్లాయిస్‌ యూనియన్‌ దీక్షలు

కందుకూరు , జూలై 28 : ఆర్టీసి రీజనల్‌ సెక్రటరీ విజయారావుపై యాజమాన్యం విధించిన అక్రమ సస్పెన్షన్‌ను ఎత్తివేయాలని స్థానిక ఆర్టీసి డిపో ఆవరణంలో ఇయు ఆధ్వర్యంలో …

ఓ మోస్తారుగా సాగు

కందుకూరు , జూలై 28 : మండలంలో ప్రకృతి అనుకూలించక పోయినా రైతులు ఓ మోస్తారుగా పంటలు సాగు చేశారని మండల వ్యవసాయ శాఖాధికారి ఎఓ రాము …

18 మంది విద్యార్థులకు భోజనం ఇదా

ఆశ్చర్యం వ్యక్తం చేసిన ఎంపిడివో విజయలక్ష్మి కందుకూరు , జూలై 28 : 18 మంది విద్యార్థులకు ఈ భోజనం సరిపోతుందా అని ఎంపిడివో విజయలక్ష్మి ఆశ్చర్యం …

తాజావార్తలు