సీమాంధ్ర

10న సురవరం రాక

కడప, జూలై 29 : కడపలో వచ్చే నెల 10వ తేదీన ప్రముఖ కామ్రేడ్‌ ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి 26వ వర్ధంతి జరగనున్నట్టు సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య …

నేటి నుంచి ఎస్‌సి, ఎస్‌టి కమిటీ పర్యటన

నెల్లూరు, జూలై 29 : ఈ నెల 30, 31 తేదీల్లో నెల్లూరు జిల్లాలో ఎస్‌సి, ఎస్‌టి కమిషన్‌ సభ్యులు పర్యటించనున్నారు. అయిదు మంది బృందంతో కూడిన …

తల్లీబిడ్డ ఆత్మహత్య

నెల్లూరు, జూలై 29 : కారణాలు తెలియరాలేదు కాని.. కొడవలూరు మండలం రామన్నపాలెం గ్రామం వద్ద రైల్వే ట్రాక్‌పై 25 సంవత్సరాల యువతి తన మూడు నెలల …

సైకో జాడ కోసం నాలుగు రాష్ట్రాల్లో కొనసాగుతున్న వేట!

ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థులపై ఆరా.. నెల్లూరు, జూలై 29: సైకో కోసం నాలుగు రాష్ట్రాల్లో వేట.. గురువారంనాడు భద్రాచలం-చెన్నయ్‌ బస్సులో ముగ్గురు ప్రయాణీకులను కిరాతకంగా హత్య చేసి …

మోసం కేసులో ముగ్గురికి జైలు

శ్రీకాకుళం, జూలై 29 : నకిలీ బంగారు బిస్కెట్‌లతో ప్రజలను మోసగిస్తున్న కేసులో గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన బండి పూడి శ్రీను, దుంపల వెంకటేష్‌, తెల్ల …

పోలీసు కాల్పులపై

31న మెజిస్టిరియల్‌ విచారణ శ్రీకాకుళం, జూలై 29 : కాసరపల్లి థర్మల్‌ ఉద్యమంలో భాగంగా 2011, ఫిబ్రవరి 28న పోతినాయుడు పేట కూడలిలో జరిగిన పోలీసు కాల్పులకు …

విద్యావేత్త సీతారామస్వామి కన్నుమూత

శ్రీకాకుళం, జూలై 29 : పట్టణానికి చెందిన విద్యావేత్త రౌతు సీతారామస్వామి హైదరాబాద్‌లో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన గత కొంతకాలంగా …

చిన్నపాటి జాగ్రత్తలతో ప్రమాదాలు నివారించొచ్చు..

రవాణా శాఖ ఉప కమిషనర్‌ మీరా ప్రసాద్‌ శ్రీకాకుళం, జూలై 29 : వాహనాలు నడిపే డ్రైవర్లు చిన్న చిన్న జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదాలు నివారించొచ్చని రవాణాశాఖ …

చక్కెర కర్మాగారం అమ్మకం.. తమ్మినేని చలువ!

టీడీపీ నేత రవికుమార్‌ ధ్వజం.. శ్రీకాకుళం, జూలై 29 : వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించిన ఆమదాలవలస సహకార చక్కెర కర్మాగారం అమ్మకానికి తెలుగుదేశం పార్టీ నేత, …

ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే విద్యుత్‌ కష్టాలు..సిఐటియు జిల్లా అధ్యక్షుడు తిరుపతిరావు

శ్రీకాకుళం, జూలై 29 : ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రాష్ట్రంలో విద్యుత్‌ కష్టాలు అని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎం.తిరుపతిరావు విమర్శించారు. మర్చంట్‌ పవర్‌ ప్లాంట్‌ విధానంతో రాష్ట్రంలో …

తాజావార్తలు