సీమాంధ్ర

పార్థసారథిని పదవి నుండి తొలగించకపోతే న్యాయపోరాటం

విజయవాడ, జూలై 28: కృష్ణా జిల్లాకు చెందిన మంత్రి కె.పార్థసారథిని తక్షణం పదవి నుండి తొలగించకపోతే న్యాయపోరాటం చేస్తామని తెలుగు దేశం పార్టీ ఎమ్‌ఎల్‌సి వైవి బి …

కృష్ణా డెల్టాకు నీటి విడుదలకై రైతుల ఆందోళన

విజయవాడ, జూలై 28 : కృష్ణా డెల్టాకు సాగునీరు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ హనుమాన్‌ జంక్షన్‌లో శనివారం నాడు రైతులు ఆందోళన చేపట్టారు. రహదారిపై భేఠాయించి …

కనకదుర్గమ్మకు రూ.లక్ష విరాళమిచ్చిన భక్తురాలు

విజయవాడ, జూలై 28 : విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి భాగ్యమ్మ అనే భక్తురాలు లక్షరూపాయల విరాళం అందజేసింది. శనివారం ఆమె ఆలయ కార్య నిర్వహణాధికారి రఘునాథ్‌ను కలసి …

బాలిక గొంతు కోసిన ఉన్మాది

విజయవాడ, జూలై 28 : సింగ్‌నగర్‌లో ఓ ఉన్మాది బీభత్సం సృష్టించాడు. శనివారం తెల్లవారుజామున ఒక ఇంట్లోకి దూరి ఒంటరిగా ఉన్న ఓ బాలిక గొంతు కోసి …

అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి చర్యలు

కర్నూలు, జూలై 28 : అంగన్‌వాడీ కేంద్రాల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకున్నట్టు రాష్ట్ర మహిళ, శిశు సంక్షేమశాఖ మంత్రి వి. సునీతా లక్ష్మారెడ్డి చెప్పారు. శనివారం …

స్వగ్రామంలోనే బి.వి అంత్యక్రియలుహజరైన చంద్రబాబు, ఎమ్మెల్యేలు

కర్నూలు, జూలై 28 : మాజీ మంత్రి, తెలుగు దేశం పార్టీ సీనియర్‌ నేత బి.వి మోహన్‌రెడ్డి అంత్యక్రియలు. ఆయన స్వగ్రామమైన ఉలిందగుంటలో శనివారం సాయంత్రం 5గంటలకు …

ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఐజి

నెల్లూరు, జూలై 28 : తడమండలం భీముని వారి పాలెం చెక్‌పోస్టువద్ద రెండు రోజుల క్రితం ముగ్గురు వ్యక్తులను కీరాతంగా హత్యచేసిన అగాంతుకుడిని పట్టుకునే ప్రక్రియలో భాగంగా …

సైకో ఛాయాచిత్రాల వివరాల సేకరణ

ఉలవపాడు వెళ్ళిన పోలీసులు నెల్లూరు, జూలై 28 : తడమండలం భీమునివారి చెక్‌పోస్టు వద్ద గురువారం నాడు ముగ్గురు వ్యక్తులను కీరాతకంగా హత్య చేసిన సైకో ఛాయా …

అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందన దుంగలు స్వాదీనం

నెల్లూరు, జూలై 28 : దట్టిలి మండలం దేవునిపల్లి అటవీ ప్రాంతం నుండి అక్రమంగా తరలిస్తున్న 3లక్షల రూపాయల విలువైన ఎర్రచందనం దుండలను అటవీశాఖాధికారులు శనివారం తెల్లవారు …

ఎదుటివారి రక్షణలతోటే మనకు రక్షణ

సిఐ అక్కేశ్వరరావు కందుకూరు , జూలై 28 : ఎదుటివారి రక్షణతోటే మనరక్షణ కూడా ఆధారపడి వుంటుందని డ్రైవర్లను ఉద్దేశించి స్థానిక పోలీసు సర్కిల్‌ ఇన్స్‌పెక్టర్‌ అక్కేశ్వరరావు …

తాజావార్తలు