సీమాంధ్ర

ఈ పాఠశాలతో బాలబాలికలకు ముప్పు

కందుకూరు , జూలై 28 : విద్యాబుద్దులు అలవర్చుకోవడానికి వెళ్లిన బాలబాలికలు నిరంతరం భయంతో పాఠశాల స్లాబువైపు చూసే భయంకర పరిస్థితులు మండల పరిధిలోని కంచరగుంట మండల …

కంచరగుంటలో ఎంపిడివో కసరత్తు

పారిశుద్ధ్య పనుల పరిశీలన ప్రజలకు, అధికారులకు సూచనలు, హెచ్చరికలు ముళ్లపొదల్లో నడిచి మంచినీటి పథకం పరిశీలన సమస్యలు పరిష్కరించాలని గ్రామస్తుల వినతి కందుకూరు , జూలై 28 …

ఆటో బోల్తా ఒకరికి తీవ్ర గాయాలు

సిఎస్‌పురం , జూలై 28 : మండలంలోని కొండబోయినపల్లి గ్రామ సమీపంలో ఆటో బోల్తాపడి ఒకరికి తీవ్రగాయాలైన సంఘటన శనివారం జరిగింది. డిజిపేట నుంచి సిఎస్‌పురం వస్తున్న …

మస్తాన్‌ కుటుంబానికి 10 లక్షలు ఎక్స్‌గ్రేషియో ఇవ్వాలి

కదరిబాబురావు డిమాండ్‌ సిఎస్‌పురం , జూలై 28 : సిఎస్‌పురం పంచాయితీలో తాత్కాలికంగా ఉద్యోగిగా పనిచేస్తూ విద్యుత్‌షాక్‌కు గురై మృతి చెందిన గుర్రం చిన్నమస్తాన్‌ కుటుంబానికి 10 …

విద్యుత్‌షాక్‌కు గురై ఒక రైతు మృతి

కడప, జూలై 28 : చేతికి వచ్చిన పంట అడవి పందులు కాకుండా కాపాడుకునేందుకు ఇరుగురు రైతులు తమ పొలం చుట్టూ ఉంచిన విద్యుత్‌ తీగల వల్ల …

ఈతకు వెళ్ళిన విద్యార్థి మృతి

కడప, జూలై 28 : పులివెందుల పట్టణంలోని నగిరిగుట్టకు చెందిన పదవతరగతి చదివే విద్యార్థి ఈతకు వెళ్ళి మృతిచెందాడు. నగిరి గుట్టకు చెందిన గంగాధర్‌(15) స్థానిక రవీంద్రనాథ్‌ …

పంటరుణాలను వేగవంతం చేయాలి

గుంటూరు, జూలై 28 : జిల్లాలో ఖరీఫ్‌లో పంటరుణాల పంపిణీని వేగవంతం చేయాలని కలెక్టర్‌ ఎస్‌. సురేష్‌కుమార్‌ ఆదేశించారు. గుంటూరు గీత రీజెన్సీ హోటల్‌లో శనివారం జరిగిన …

ప్రజలను మోసగిస్తున్న వైయస్‌ఆర్‌ సిపి

గుంటూరు, జూలై 28 : వైయస్సార్‌ పార్టీ పుట్టుకే అనైతికం, అక్రమమని వ్యవసాయ శాఖామంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. అమరావతీ రోడ్డులోని బత్తిన కళ్యాణమండపంలో ప్రత్తిపాడని నియోజకవర్గ …

రైతు ప్రయోజనాలను కాపాడాలి.

గుంటూరు, జూలై 28: నాగార్జునసాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల నీటి విడుదల విషయంలో హైకోర్టు నుంచి వచ్చిన తీర్పు సమర్థనీయం కాదు. వీటిపై ప్రభుత్వం న్యాయపోరాటం చేసి, డెల్టా, …

కిశోర బాలికలకు పౌష్టికాహారం అవసరం

వినుకొండ, జూలై 28 : కిశోర బాలికలు పోషకాహారం తీసుకోవాలని ఈపూరు ప్రాజెక్టు సిడిటివో స్వరూప రాణి అన్నారు. శనివారం నాడు మహిళా శిశు చైతన్య ప్రచారంలో …

తాజావార్తలు