సీమాంధ్ర

ప్రజా సమస్యలపై దృష్టి సారించాలి

కడప, జూలై 25 : నగర పాలక సంస్థ ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య బుధవారం అన్నారు. ధనార్జనే ధ్యేయంగా మున్సిపల్‌ …

డిగ్రీ కళాశాలలో ఒప్పంద అధ్యాపకుల ఖాళీల భర్తీ

శ్రీకాకుళం, జూలై 25 : జోన్‌-1 పరిధిలో విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీగా ఉన్న ఒప్పంద అధ్యాపకుల పోస్టులను భర్తీ చేసేందుకు …

ఐతంలో ప్రాంగణ ఎంపికలు

శ్రీకాకుళం, జూలై 25 : టెక్కలి మండలం కె.కొత్తూరులోని ఆదిత్య ఇంజనీరింగ్‌ కళాశాలలో రెండు కంపెనీలు నిర్వహించిన ప్రాంగణ ఎంపికల్లో 15 మంది కళాశాల విద్యార్థులు ఉద్యోగాలు …

జిల్లాలో పర్యటించనున్న తమిళనాడు గవర్నర్‌

గుంటూరు, జూలై 25 : తమిళనాడు రాష్ట్ర గవర్నర్‌ రోశయ్య ఈ నెల 27 నుంచి 29వ వరకు జిల్లాలో పర్యటించి పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల్లో …

నిర్వాసితులకు మౌలిక వసతులు కల్పించాలి

గుంటూరు, జూలై 25 : పునరావాస కేంద్రాల్లో నిర్వాసితులకు మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్‌ సురేష్‌కుమార్‌ అధికారులకు సూచించారు. రాజుపాలెం మండలంలో రాజుపాలెం, కొండమోడులోని …

నిబంధనల మేరకు విభజన

గుంటూరు, జూలై 25: అర్బన్‌ పోలీసు జిల్లా ఏర్పాటులో భాగంగా సిబ్బంది విభజన విధానంపై గుంటూరు రేంజ్‌ ఐజీ హరీష్‌కుమార్‌గుప్తా తన ఛాంబర్‌లో ఎస్పీలతో సమీక్ష జరిపారు. …

పెరిగిపోతున్న చైన్‌ స్నాచర్ల ఆగడాలు

కర్నూలు, జూలై 25 : కర్నూలు పట్టణంలో చైన్‌ స్నాచర్ల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వీరికి లోపాయికారిగా పోలీసుల సహకారం ఉండడం వల్లే వీరు పెట్రేగిపోతున్నారని స్థానికులు …

ఆగస్టు ఒకటి నుంచి వడ్డీ లేని రుణాలు

డిఆర్‌డిఎ ఎపిడి కోటేశ్వరరావు వెల్లడి శ్రీకాకుళం, జూలై 25: స్వయం శక్తి సంఘాల సభ్యులు తీసుకుంటున్న రుణాలకు ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందని ఈ విధానం ఆగస్టు ఒకటి …

మహేంద్ర వారి సరికొత్త వాహనం

శ్రీకాకుళం, జూలై 25: మహేంద్ర ఆటో మొబైల్స్‌ సంస్థ నూతనంగా ప్రవేశ పెట్టిన రోడియో ఆర్‌జెడ్‌ వాహనాన్ని సంస్థ ప్రాంతీయ సర్వీసు మేనేజర్‌ సజిత్‌ ఆరవింద్‌ ఆక్షన్‌,,, …

108 అంబులెన్సుల పరిస్థితి దారుణం

108 ఎంప్లాయీస్‌ యూనియన్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి – సూర్యనారాయణ శ్రీకాకుళం, జూలై 25 : రాష్ట్రంలో, జిల్లాలో 108 వాహనాల పరిస్థితి దారుణంగా ఉందని 108 …

తాజావార్తలు