సీమాంధ్ర

సమాజ హితమే స్వచ్ఛంద సంస్థల ధ్యేయం

విజయనగరం, జూలై 26 : సమాజ హితమే స్వచ్ఛంద సంస్థల ధ్యేయం కావాలని లైన్స్‌క్లబ్‌ రీజనల్‌ చైర్మన్‌ డాక్టర్‌ సిహెచ్‌ పద్మావతీనాయుడు పేర్కొన్నారు. స్థానిక ప్రైవేట్‌ అతిథి …

ఆర్టీసీ బస్సులో ముగ్గురి ఊచకోత

ప్రాణాపాయస్థితిలో మరొకరు నెల్లూరు జిల్లాలో ఉన్మాది ఘాతుకం సైకో సాంబశివరావు పనేనని అనుమానం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి దిగ్భ్రాÛంతి బాధితులకు తక్షణం సహాయం చేయాలని ఆదేశం నెల్లూరు, జూలై …

ఎఎంసి చైర్మన్‌కు అస్వస్థత

విజయనగరం, జూలై 26 : కురుపాం ఎఎంసి చైర్మన్‌ డొంకాడ రామకృష్ణ అస్వస్థతకు గురయ్యారు. వారం రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడుతూ వైద్య పొందుతున్నారు. ఈ సమాచారం …

టిడిపి కార్యాలయం ప్రారంభం

విజయనగరం, జూలై 26 : టిడిపి కార్యాలయాన్ని స్థానిక పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా ఆ పార్టీ నాయకులు కరణం శివరామకృష్ణ ప్రారంభించారు. అంతకు ముందు ఎన్‌టిఆర్‌ చిత్రపటానికి పూలమాలలు …

నేడు జీ తెలుగు ఆధ్వర్యంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాలు

విజయనగరం, జూలై 26: శ్రావణమాసం సందర్భంగా మహిళలచే సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించేందుకు జీ తెలుగు ఛానల్‌ శ్రీకారం చుట్టింది. ఈ నెల 27వ తేదీ శుక్రవారం …

అవినీతి, అక్రమాలతో అభివృద్ధి

సంక్షేమం శూన్యంకాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతిపై టిడిపి ఫోటో ప్రదర్శన విజయనగరం, జూలై 26 : రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతి, అక్రమాలతో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి …

కొబ్బరి ‘పరిశోధన’కు కదలిక

కవిటిలో ఏర్పాటునకు సన్నాహాలు శ్రీకాకుళం, జూలై 26 : ఉత్తరాంధ్ర కొబ్బరి రైతులు దశాబ్దాలుగా కలలుగంటున్న కొబ్బరి పరిశోధన కేంద్రం ఏర్పాటునకు సన్నాహాలు ఊపందుకున్నాయి. మరో కోనసీమగా …

ఒప్పంద వైద్యుల నియామకం

శ్రీకాకుళం, జూలై 26 : జిల్లాలో వైద్యఆరోగ్యశాఖ పరిధిలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఖాళీగా ఉన్న వైద్యుల పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన నియామకాలు చేపట్టారు. 22 …

అధికారులకు వసతిగృహ బాధ్యతలు

ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్‌ శ్రీకాకుళం, జూలై 26 : ఎంపీడీవో, తహశిల్దారు, వ్యవసాయాధికారులకు వసతిగృహాల సంరక్షకులుగా నియమిస్తూ జిల్లా కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. …

కొత్త రైతులకు రూ. 20 కోట్ల రుణాలు

డీసీసీబీ డీజీఎం జ్యోతిర్మయి శ్రీకాకుళం, జూలై 26 : జిల్లాలోని 13 సహకార కేంద్రబ్యాంకు శాఖలు, 49 పీఏసీఎస్‌ల ద్వారా ఇంతవరకూ రుణ సౌకర్యం పొందని కొత్త …

తాజావార్తలు