సీమాంధ్ర

ఎస్‌బీఐ ఉద్యోగుల సంఘ కార్యాలయం ప్రారంభం

శ్రీకాకుళం, జూలై 26 : శ్రీకాకుళం పట్టణ సమీపంలోని స్థానిక పెద్దపాడు రోడ్డులో గల ఎస్‌బీఐ ప్రాంతీయ వ్యాపార కార్యాలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్టేట్‌ బ్యాంకు …

జిల్లాలో 216 శాటిలైట్‌ పాఠశాలల ఏర్పాటు

రాజీవ్‌ విద్యా మిషన్‌ రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ రమేష్‌ శ్రీకాకుళం, జూలై 26 : గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో జిల్లాలో 216 శాటిలైట్‌ పాఠశాలలు ఏర్పాటు చేయనున్నట్లు …

అగ్రికెం మూసే వరకు పోరాటం

సీఎం దృష్టికి తీసుకెళ్తాం శ్రీకాకుళం, జూలై 26 : నాగార్జున అగ్రికెం పరిశ్రమను శాశ్వతంగా మూసేంత వరకూ తమ పోరాటం కొనసాగిస్తామని అఖిలపక్ష నాయకులు, పరిశ్రమ వ్యతిరేక …

భారత రాజ్యాంగం శక్తివంతమైనది

శ్రీకాకుళం, జూలై 26 : భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత శక్తివంతంతమైనదని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎం.సువర్ణరాజు పేర్కొన్నారు. ఈ మేరకు …

చక్కెర కర్మాగారం తెరిపించండి

మాజీ మంత్రి తమ్మినేని సీతారాం శ్రీకాకుళం, జూలై 26 : మూతపడిన ఆమదాలవలస చక్కెర కర్మాగారాన్ని తెరిపించాలని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత తమ్మినేని …

అన్నా దీక్షకు మద్దతుగా విజయవాడలో సంఘీభావం

విజయవాడ: కేంద్రంలో చోటు చేసుకున్న 15 కుంభకోణాలపై ప్రత్యేక పరిశోధనా బృందంతో విచారణ జరిపించాలని తదితర డిమాండ్లతో ప్రముఖ సంఘ సంస్కరత అన్నా హజారే సభ్యుల బృందంలోని …

సమస్యల పరిష్కారానికి కార్మికులు సంఘటితమవ్వాలి

కడప, జూలై 25 : సమస్యల పరిష్కారం కోసం కార్మికులు సంఘటితమవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి శివశంకర్‌ పిలుపునిచ్చారు. పారిశ్రామిక ప్రాంతాల్లో కార్మికులు మౌలిక సమస్యలు ఎదుర్కొంటున్నారని …

వీసీని రీకాల్‌ చేయాలి

కడప, జూలై 25 : యోగివేమన విశ్వవిద్యాలయంలో పరిశోధన ప్రవేశాలలో రిజర్వేషన్ల ఉల్లంఘనకు కారణమైన వైస్‌ చాన్స్‌లర్‌ రామచంద్రారెడ్డిని రీకాల్‌ చేయాలని ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి …

బిపిఇటికి దరఖాస్తుల ఆహ్వానం

కడప, జూలై 25 : జిల్లాలో బిపిఇటి ఒక సంవత్సరం కోర్సు చేసేందుకు ఆసక్తి గల ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి అంజయ్య ఒక ప్రకటనలో …

వినియోగదారులను చైతన్యవంతులను చేస్తాం

కడప, జూలై 25 : వినియోగదారులను అన్ని విధాలా చైతన్యవంతులను చేస్తామని జిల్లా కన్జ్యూమర్స్‌ ఇన్పర్మేషన్‌ సెంటర్‌ కన్వీనర్‌ రమేష్‌ బుధవారం ఇక్కడ అన్నారు. వినియోగదారులకు అన్యాయం …

తాజావార్తలు