సీమాంధ్ర

అర్థవంతమైన సూచనలు చేయండి ఇన్‌ఛార్జి ఉపకులపతి భగవత్‌కుమార్‌

శ్రీకాకుళం, జూలై 23 : యూనివర్శిటీని అభివృద్ధి చేసేందుకు అన్ని విధాల చర్యలు చేపడుతున్నామని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించి దీనికి సహకరించాలని డా. బిఆర్‌.అంబేద్కర్‌ విశ్వవిద్యాలయం …

చిన్న సంస్థల కడుపుకొడితే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఎర్రన్నాయుడు హెచ్చరించారు.

ముఖ్యమంత్రి ఉనికి కోసమే ఇందిరమ్మబాటకేంద్ర మాజీ మంత్రి ఎర్రన్నాయుడు శ్రీకాకుళం, జూలై 23 : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి తన ఉనికిని కాపాడుకునేందుకే ‘ఇందిరమ్మబాట’ పేరుతో వస్తున్నారని …

ప్రమాదంగా మారిన డ్రైనేజీ

యర్రగొండపాలెం ,జూలై 24,: షెడ్యుల్డ్‌ కులాలు, వెనుకబడిన కులాల విద్యార్ధినిలకు ఆశ్రయం ఇస్తున్న యర్రగొండపాలెం ఎస్సీ బాలికల వసతిగృహం చుట్టు నెలలతరబడి పేరుకుపోయిన డ్రైనేజీ, ఉప్పునీరు వారి …

కోటకట్ట చెరువు నిర్మాణంలో అధికారుల వైఫల్యం

యర్రగొండపాలెం ,జూలై 24,: నల్లమల అటవీప్రాంతంలోని కోటకట్ట చెరువు నిర్మాణం చేపట్టడంలో అధికారులు ఘోరంగా వైఫల్యం చెందారని సిపిఐ జిల్లా సహాయక కార్యదర్శి కెవివి ప్రసాద్‌ విమర్శించారు. …

ప్లేట్లు, పుస్తకాలు పంపిణీ

మార్కాపురం ,జూలై 24,: మండలంలోని మొద్దులపల్లి మండల ప్రాధమిక పాఠశాల విద్యార్థులకు మార్కాపురం వాసవీక్లబ్‌ ఆధ్వర్యంలో ప్లేట్లు, పుస్తకాలు, పలకలు, పెన్నులను పంపిణీ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు …

పట్టణ సమస్యల పరిష్కారం కోరుతూ మునిసిపల్‌ కార్యాలయాన్ని ముట్టడించిన సిపిఐ

మొద్దు నిద్రలో పాలకవర్గం సిపిఐ నేతలు రవీంద్రనాధ్‌, అందె విమర్శ మార్కాపురం ,జూలై 24,: త్రాగునీరు, రహదారులు, విద్యుత్‌, ముఖ్యంగా మహిళలకు మరుగుదొడ్లు, డ్రైనేజీ, నిరుపేదలకు పక్కా …

వెటర్నరీ అసిస్టెంట్‌ రమేష్‌కు ఘన సన్మానం

తర్లుపాడు ,జూలై 24,: మండల కేంద్రమైన తర్లుపాడు పశువైద్యశాలలో పనిచేసి పదోన్నతిపై మార్కాపురం మండలం భూపతిపల్లి గ్రామానికి ఇటీవల బదిలీపై వెళ్లారు. ఈ సందర్భంగా నెహ్రూయూత్‌ ఆధ్వర్యంలో …

మాతాశిశు సంక్షేమమే ఐసిడిఎస్‌ లక్ష్యం

ఐసిడిఎస్‌ ఆర్‌జెడి ఆర్‌ సూయజ్‌ కందుకూరు ,జూలై 24,: మాతాశిశు సంక్షేమమే ఐసిడిఎస్‌ లక్ష్యం అని వారికి సేవలు అందించేందుకే ఐసిడిఎస్‌ కేంద్రాలను ప్రభుత్వం ప్రారంభించిందని ఐసిడిఎస్‌ …

వికలాంగులకు ఉచిత ఫిజియో థెరపి సేవలు

కందుకూరు ,జూలై 24,: స్థానిక డిఆర్‌సి భవన్‌లో వికలాంగుల విద్యార్థులకు ఎంఇఓ ఎంఎస్‌ రాంబాబు ఆధ్వర్యంలో ప్రముఖ ఫిజియోథెరపిస్ట్‌ డాక్టర్‌ యువరాణి ఆధ్వర్యంలో సోమవారం ఉచితంగా సేవలు …

విధులు సక్రమంగా నిర్వర్తించని యడల ఇంటికే… సిబ్బందికి తహసీల్దారు శ్యాంబాబు హెచ్చరిక

కందుకూరు ,జూలై 24,: విధులు సక్రమంగా బాధ్యతాయుతంగా నిర్వర్తించని యడల ఇంటికే అని సిబ్బందికి తహసీల్దారు శ్యాంబాబు హెచ్చరిక సోమవారం గ్రీవెన్స్‌ కార్యక్రమంలో విఆర్‌ఓల హాజరు తక్కువగా …

తాజావార్తలు