సీమాంధ్ర

ఆరోగ్యశ్రీ అమలులో ప్రధమస్ధానంలో ‘తూర్పు’ డాక్టర్‌ పి.వెంకటబుద్ద

కాకినాడ, జూలై 24,: ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఇప్పటి వరకు 30వేల మందికి సేవలు అందించి ప్రభుత్వ రంగంలో రాష్ట్రంలో ప్రధమ స్థానంలో నిలిచిందని,ఉభయ గోదావరి జిల్లాల …

‘రత్నగిరి’లో గుమ్మటాల వేలం రద్దు వ్యవహారంపై కమీషనర్‌ ఆరా

అన్నవరం,జూలై 24,: ప్రముఖ పుణ్య క్షేత్రమైన అన్నవరం శ్రీవీరవేంకట సత్యనారాయణస్వామి దేవస్థానానికి గత ఏడాదిన్నర కాలంలో వచ్చే ఆదాయానికి గండి కొట్టిన వ్యవహారంపై దేవాదాయ కమీషనర్‌ ధర్యాప్తు …

కోటకట్ట చెరువు నిర్మాణం చేపట్టాలని సిపిఐ పాదయాత్ర

యర్రగొండపాలెం , జూలై 23 : నల్లమల అటవీప్రాంతంలోని శ్రీకృష్ణదేవరాయ కాలంలో నిర్మించిన కోటకట్ట చెరువు పునర్నిర్మించాలని యర్రగొండపాలెం సిపిఐ ఆధ్వర్యంలో నిర్వహించిన పాదయాత్రను ఎఐటియుసి రాష్ట్ర …

కొనసాగుతున్న ఇయు దీక్షలు

కందుకూరు , జూలై 23 : ఆర్టీసి ఇయు రీజనల్‌ సెక్రటరీ విజయారావు మరో ఇద్దరు యూనియన్‌ నాయకులపై యాజమాన్యం అక్రమంగా విధించిన సస్పెన్షన్‌ ఎత్తివేయాలని డిమాండ్‌ …

ఎఆర్‌ఐ బదిలీపై ముదురుతున్న విభేదాలు

జిల్లా కలెక్టరేట్‌ ఉత్తర్వులు బేఖాతరు రాజకీయ నాయకుల పైరవీలు కందుకూరు , జూలై 23 : జరుగుమల్లి మండల తహసీల్దారు కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఎఆర్‌ఐ ఉషారాణి …

ఆన్‌లైన్‌ ద్వారా స్కాలర్‌షిప్‌లు

కాకినాడ, జూలై 23,: జిల్లాలో వెనుకబడిన తరగతులు, కులాలకు చెందిన 2012-2013 విద్యా సంవత్సరానికి గానూ ఫీజుల రీయంబర్స్‌మెంట్‌ మరియు స్కాలర్‌షిప్‌లు పొందే విద్యార్ధిని, విద్యార్ధులు ఆన్‌లైన్‌లో …

4లైన్ల కాకినాడ కెనాల్‌ రోడ్ల విస్తరణ :జిల్లా కలక్టర్‌

కాకినాడ, జూలై 23,: కాకినాడ రాజమండ్రి కెనాల్‌ రోడ్డును నాలుగు లైన్ల రోడ్డుగా విస్తరించేందుకు అవసరమైన భూసేకరణ, నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ అమలుతో పాటు విస్తరణ పనులు …

ఉపాధి పనుల్లో అవకతవకలుఫీల్డ్‌ అసిస్టెంట్‌ సస్పెన్షన్‌- రూ.70వేల రికవరీకి ఆదేశాలు

కాకినాడ, జూలై 23, :కాకినాడ రూరల్‌ నియోజకవర్గ పరిధిలోని కాజూలూరు మండలంలో నిర్వహించిన ఉపాధి పనుల్లో అవకతవకలు జరిగినట్టు సామాజిక తనిఖీలో వెల్లడైంది. 2011-12 ఉపాధి పనులను …

ఆర్డీవో కార్యాలయంలో కంట్రోల్‌ రూమ్‌లు ఏర్పాటు : కలెక్టర్‌

ఏలూరు, జూలై 22 : కొనసాగుతున్న అల్పపీడన ద్రోణి మూలంగా జిల్లాలో మరికొన్ని గంటల పాటు విస్తారంగా వర్షాలు కురువనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక సూచనల మేరకు …

27న జిల్లాకు రానున్న ముఖ్యమంత్రి

శ్రీకాకుళం, జూలై 22 : రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 27న జిల్లా పర్యటనకు రానున్న సందర్భంగా ఆయన పర్యటించే ప్రాంతాలను కలెక్టర్‌ సౌరభ్‌గౌర్‌, జాయింట్‌ …

తాజావార్తలు