సీమాంధ్ర

అగ్రికెం ప్రకటన అభ్యంతరకరం

ప్రజలను మోసగించే చర్యలు : అఖిలపక్షం శ్రీకాకుళం, జూలై 10 : విష వాయువులు, రసాయనిక వ్యర్థాలను విడుదల చేస్తూ భూగర్భ జలాలను, పీల్చే గాలిని కలుషితం …

వర్షాలతో వరి నాట్లు ముమ్మరం

అన్నదాతలపై కరుణించిన వరుణుడు ఏలూరు, జూలై 10: ఉభయగోదావరి జిల్లాలో మంగళవారం విస్తారంగా కురిసిన వర్షాలతో సార్వ సాగులో రైతులు ముమ్మరంగా నాట్లు వేస్తున్నారు. నైరుతి రుతుపవనాలు …

వర్షంలోనే పోలీసు పరుగు పందేలు

ఏలూరులో స్పృహ తప్పిన ఐదుగురు మహిళా అభ్యర్థులు ఏలూరు, జూలై 10 : పోలీసు శాఖలో నియామకాలకు సంబంధించి అధికారులు నిర్వహిస్తున్న పరుగు పందేలు నిరుద్యోగులకు ప్రాణాంతకంగా …

మంచినీటి వసతికి నిధులు మంజూరు

కడప, జూలై 10 : రైల్వేకోడూరు నియోజకవర్గంలో తాగునీటి వసతి కోసం ప్రభుత్వం కోటి రూపాయలు నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్సీ చంగల్‌రాయుడు ఒక ప్రకటనలో చెప్పారు. …

రైతు సమస్యలు పట్టని మంత్రులు

కడప, జూలై 10 : జిల్లాలో రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల జిల్లాకు చెందని మంత్రులు ఏ మాత్రం స్పందించడం లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా …

మహా సభలను విజయవంతం చేయాలి

కడప, జూలై 10 : జిల్లాలో మున్సిపల్‌ వర్క్స్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జిల్లా తృతీయ మహా సభలను కార్మికులు విజయవంతం చేయాలని యూనియన్‌ గౌరవ అధ్యక్షుడు సిద్ధిరామయ్య …

తహశీల్దార్లు బదిలీ

కడప, జూలై 10 : జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న తహశీల్దార్లను బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్‌ అనిల్‌కుమార్‌ ఆదేశాలు జారీ చేశారు. సీసీఎల్‌ఏ ఉత్తర్వుల …

కార్మికులందరికీ సమాన వేతనం

కడప, జూలై 10 : జిల్లాలో కార్మికుల చట్టం ప్రకారం కార్మికులతో సమానంగా బాల కార్మికులకు కూడా వేతనాలు చెల్లించాలని కార్మిక సంక్షేమ శాఖ డిప్యూటీ కమిషనర్‌ …

‘తూర్పు’న మూడు రోజులు పర్యటించనున్న సి.ఎం కిరణ్‌

గిరిజనులు, ఎస్సీలు, మత్స్యకారులతో భేటీ కాకినాడ,జూలై10(ఎపిఇఎంఎస్‌): రాష్ట్ర ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈనెల 12,13,14 తేదీల్లో తూర్పుగోదావరి జిల్లాలో విస్తృతంగా పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన గిరిజనులు, …

ప్రజలకు అందుబాటులో బియ్యం ధరలు

ఎజెసి రామారావు కాకినాడ,జూలై10 : సామాన్య ప్రజానికానికి బియ్యం ధరలు అందుబాటులో ఉండేలా రైస్‌ మిల్లర్స్‌ తమ పూర్తి సహాయ, సహకారాలు అందించాలని ఎజెసి బి రామారావు …