సీమాంధ్ర

బెజవాడలో ఘనంగా దసరా నవరాత్రి ఉత్సవాలు

బాలాత్రిపురసుందరిగా దర్శనమిచ్చిన దుర్గమ్మ విజయవాడ,అక్టోబర్‌8 (జనంసాక్షి) : నవరాత్రుల ఉత్సవాల్లో రెండో రోజు బెజవాడ కనకదుర్గమ్మ బాలా త్రిపురసుందరిగా దర్శనం ఇచ్చింది. త్రిపురుని భార్య త్రిపుర సుందరీ …

అమ్మవారిని దర్శించుకున్న మంత్రి అవంతి

తన పూర్వ జన్మ సుకృతమని వెల్లడి విజయవాడ,అక్టోబర్‌8 (జనంసాక్షి) : జగన్మాతను బాలాత్రిపురసుందరిగా దర్శించుకోవడం తన పూర్వజన్మ సుకృతమని మంత్రి అవంతి శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం అమ్మవారిని …

విశాఖలో సిపిఐ వర్క్‌షాప్‌ ప్రారంభించిన రాజా

విశాఖపట్నం,అక్టోబర్‌8 (జనంసాక్షి) : సీపీఐ రాష్ట్ర స్థాయి వర్క్‌ షాప్‌ను సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ …

ఘాట్‌రోడులో జెసికి అవమానం

కారులో రావడంతో అనుమతించని పోలీసులు విజయవాడ,అక్టోబర్‌8 (జనంసాక్షి) : ఇంద్రకీలాద్రిపై జాయింట్‌ కలెక్టర్‌ శివశంకర్‌కు అవమానం జరిగింది. ఇంద్రకీలాద్రిపై దసరా పనులను పర్యవేక్షించేందుకు కారులో ఘాట్‌ రోడ్డు …

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో కానరాని శోభ

అన్యమత ప్రచారానికి వేదికను చేశారు రంగుల లైª`టే అందుకు నిదర్శనాలు మండిపడ్డ జనసేన నేత పోతిన మహేశ్‌ విజయవాడ,అక్టోబర్‌8 (జనంసాక్షి) : దసరా మహోత్సవాల సందర్భంగా అమ్మవారి …

పెట్రో ధరలతో ప్రజల ఇక్కట్లు

ఆర్థిక అసమానతలతో ప్రజల్లో ఆందోళన: చింతా కర్నూలు,అక్టోబర్‌8 (జనంసాక్షి) : గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగి పేద సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, …

బెజవాడ ఉత్సవాల్లో అన్యమత ప్రచారమా

ప్రభుత్వ తీరుపై మండిపడ్డ సోము వీర్రాజు విజయవాడ,అక్టోబర్‌8 (జనంసాక్షి) : బెజవాడ కనకదుర్గమ్మ ఉత్సవాల్లో అన్యమత ప్రచారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆగ్రహం వ్యక్తం …

ఎర్ర స్మగ్లర్లకు స్థానికుల సహకారం

దాడులు చేస్తున్నా అడపాదడపా తరలింపు తిరుపతి,అక్టోబర్‌8  (జనంసాక్షి) : ఎర్రచందనం తరలించడంలో ఎవరికి వారు స్వార్థ చింతనతో సహకరించడం వల్ల విలువైన ఎర్రచందనం తరలిపోతోంది. కోట్లలో లాభాలు …

పవన్‌కు అభిమానులు ఘన స్వాగతం

రాజమహేంద్రవరం : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పర్యటన రాజమహేంద్రవరంలో కొనసాగుతోంది.రాష్ట్రంలోని రహదారుల దుస్థితిపై నిరసనలో భాగంగా రాజమహేంద్రవరంలోని హుకుంపేట-బాలాజీపేట రోడ్డులో పవన్‌ కల్యాణ్‌ కార్యకర్తలతో కలిసి …

ఆర్‌ఇసి మాజీ ప్రిన్సిపల్‌ కొతత్‌ మృతికి బాబు సంతాపం

అమరావతి,అక్టోబర్‌1 (జనం సాక్షి) : వరంగల్‌ ఆర్‌ఈసీ మాజీ ప్రిన్సిపల్‌ కొత్త కోటేశ్వరరావు మృతి బాధాకరమని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కోటేశ్వరరావు కుటుంబసభ్యులకు చంద్రబాబు ప్రగాఢ …