హావిూల అమలులో బాబు విఫలం: రామకృష్ణ

విజయవాడ,సెప్టెంబర్‌27జనంసాక్షి  హావిూలపై సిం జగన్‌ మోసం చేస్తున్నారని,దీనిపై పోరాటం సాగించాల్సిందేనని సిపిఐ నేత రామకృష్ఱ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమైన ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ పేరుతో కేంద్‌రం మోసి చేసినా నిధులు తీసుకుని రాలేదని అక్కడా విఫలమయిందని అన్నారు. ఈ విషయంలో వైసిపి, బీజేపీ దొందూ దొందే అని తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. ªూష్ట్రం నుంచి అనేక ప్రాజెక్టులు తరలిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హావిూ ఇవ్వకుంఆ లేని హావిూగురించి గొప్పలుచెబుతున్నారని, ప్రజలు చెవిలో పూలు పెట్టుకోలేదన్నారు. ఆనాడుచట్టం చేయలేదంటున్న వారు ఇప్పుడు చట్టంచేసి ప్రత్యేకహోదా ఇవ్వాలన్నారు. కాకమ్మ కబుర్లతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తే ఆగ్రహానికి గురికాక తపపదన్నారు. జగన్‌ అబద్దాలు చెప్పడంలో దిట్టని అన్నారు. రైతులను, డ్వాక్రా మహిళలను, నిరుద్యోగులను, యువతను వదలిపెట్ట లేదని ఆయన అన్నారు.