హైదరాబాద్

*స్వాతంత్ర,వజ్రోత్సవాలు ఘనంగా జరుపుకోవాలి!

లింగంపేట్ 13 ఆగస్టు (జనంసాక్షి) 75 వ స్వాతంత్ర వజ్రోత్సవాలు ప్రతి ఒక్కరు ఘనంగా జరుపుకుంటు వజ్రోత్సవాల్లో భాగస్వాములు కావాలని లింగంపేట్ ఎస్ఐ శంకర్ అన్నారు.ఆయన శనివారం …

పురుగుల మందు సేవించి విద్యార్థి ఆత్మహత్య

శంకరపట్నం జనం సాక్షి,న్యూస్ శంకరపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని గద్దపాక కు చెందిన గొర్ల మధు అనే విద్యార్థి శనివారం జమ్మికుంటలో ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ …

శంకరపట్నం లో భారీ ర్యాలీ

  శంకరపట్నం జనం సాక్షి,న్యూస్ శంకరపట్నం మండల కేంద్రంలో శనివారం అధికారులు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున భారీ ర్యాలీ నిర్వహించారు వజ్రోత్సవాల్లో భాగంగా జాతీయ జెండాలతో భారీ …

గోవర్దన్ కుటుంబాన్ని పరామర్శించిన డా.వెంకట్

ఇబ్రహీంపట్నం ,ఆగష్టు 13 ,(జనం సాక్షి )జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎర్థండి గ్రామం లో కూన గోవర్ధన్ తల్లి మరణించడం తో వారి కుటుంబ సభ్యులను …

అగ్నిపాథ్ పథకాన్ని రద్దు చేయాలి

భారత స్వతంత్ర వజ్రోత్సవలు సందర్భంగా పాదయాత్ర చేసిన – డోర్నకల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత మాలోత్ నెహ్రూ నాయక్ – అగ్నిపాథ్ పథకాన్ని రద్దు …

చిన్ననాటి మిత్రులతో జెండా పండుగ

వేములవాడ రూరల్, ఆగస్టు-13 (జనం సాక్షి) : ఇంటింటికీ జాతీయ జెండాలో భాగంగా 1998-99 పదవ తరగతికి చెందిన మిత్రులు శనివారం జెండా పండుగ నిర్వహించారు. పట్టణంలోని …

స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లు ఘనంగా ఉండాలి

 జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):పంద్రాగస్టు వేడుకలను జిల్లాలో ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ సంబంధిత అధికారులను ఆదేశించారు.శనివారం …

ప్రజా సంగ్రామ యాత్రలో అమరుడు శ్రీకాంతాచారి కి ఘన నివాళులు

 ఉద్యమ అమరుడు శ్రీకాంతాచారిని స్మరించిన బండి సంజయ్  * ఉద్యమ కారుల ఆత్మలు ఘోషిస్తున్నాయి * కేసిఆర్ పాలనపై నిప్పులు చెరిగిన : బండి సంజయ్ మోత్కూరు …

బీజేవైఎం ఆద్వర్యంలో ఘనంగా అజాద్ కీ అమృత్ వజ్రోత్సవ ర్యాలీ…భారీ ఎత్తున బైకు ర్యాలీ నిర్వహించిన బీజేపీవైఎం చేవెళ్ల అసెంబ్లీ నాయకులు.. హాజరైన బీజేపీ నేత మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి..బీజేవైఎం జిల్ల్లా అధ్యక్షులు టీ.యాదేశ్

చేవెళ్ల ఆగస్టు 13 (జనంసాక్షి) చేవెళ్ల మండల కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో భారతదేశ స్వాతంత్ర 75 సంవత్సరాల ఆజాద్ కీ అమృత్  వజ్రోత్సవాల సందర్భంగా చేవెళ్ల అసెంబ్లీ …

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

ఆత్మకూర్(ఎం) ఆగస్టు 13 (జనంసాక్షి ) ఆత్మకూరు మండలం పల్లెర్ల గ్రామంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును గ్రామ సర్పంచ్ నాయిని నర్సింహారెడ్డి గారి చేతుల మీదుగా …