హైదరాబాద్

స్వతంత్ర వజ్రోత్సవంలో భాగంగా 2 కే యం ఫ్రీడమ్ రన్ మల్లాపూర్.

మల్లాపూర్ (జనం సాక్షి) ఆగస్టు:11మండల కేంద్రంలోనిఈరోజు ఉదయము ఆరు గంటలకు నంది విగ్రహం నుండి భరతమాత విగ్రహం ద్వారా శివాజీ విగ్రహం తిరిగి భరతమాత విగ్రహం వరకు …

ఎందరో త్యాగధనుల ఫలితమే స్వాతంత్రం

4వ వార్డు కౌన్సిలర్ మొహమ్మద్ అస్లం. తాండూర్ ఆగస్టు 11( జనంసాక్షి)ఎందరో త్యాగధనులు త్యాగాల ఫలితమే స్వాతంత్రం లభించిందని 4వ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ మొహమ్మద్ అస్లం …

విభజన హామీలపై బిజెపి నాయకులు గొంతు విప్పాలి.

కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. సిరిసిల్లలో మూడో రోజు కొనసాగిన పాదయాత్ర. రాజన్న సిరిసిల్ల బ్యూరో, ఆగస్టు 11(జనం సాక్షి) కేంద్రంలోని బిజెపి …

పండగలు.,..వాటి సాప్రదాయలను గుర్తు చేస్తున్న శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యానికి అభినందనలు.

మున్సిపల్ చైర్ పర్సన్ తాటి కొండ స్వప్న పరిమాళ్. తాండూరు అగస్టు 11(జనంసాక్షి) నేటి సమాజంలో పండుగల చాలా మంది కి అవగాహన లేక వాటి సంప్రదాయాలను …

కేశవపట్నం పోలీసుల 2కే రన్

జనం సాక్షి ,శంకరపట్నం 75 సంవత్సరాల వేడుకలను పురస్కరించుకొని శంకరపట్నం మండలం మక్త క్రాస్ రోడ్ నుండి 2కే రన్ లో గురువారం కేశవపట్నం పోలీసుల ఆధ్వర్యంలో …

వై యస్ ఆర్ తెలంగాణ పార్టీ మండల అధ్యక్షుడిగా కంది శ్రీనివాస్ నియామకం

జనంసాక్షిచిగురుమామిడి-ఆగష్టు11: వైయస్సార్ తెలంగాణ పార్టీ మండల అధ్యక్షుడిగా మండలంలోని సుందరగిరి గ్రామానికి చెందిన కంది శ్రీనివాసును నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు కుమార్ గురువారం తెలిపారు.ఈ సందర్భంగా కంది …

దేశభక్తిని చాటిన ఫ్రీడమ్ రన్

దంతాలపల్లి ఆగస్టు 11 జనం సాక్షి భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా పోలీస్, రెవెన్యూ,పంచాయతీరాజ్ శాఖల ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన 2 కె రన్ లో వందలాదిమంది …

మహానీయులను స్మరిస్తూ, జాతీయ ఐక్యత స్ఫూర్తిని చాటుకుందాం

-ఎంపీపీ స్నేహ ఇటిక్యాల (జనంసాక్షి) ఆగస్టు 11 : స్వాతంత్రోద్యమంలో అమరులైన మహానీయులను స్మరిస్తూ, జాతీయ ఐక్యత స్ఫూర్తిని భావితరాలకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని …

పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఫ్రీడమ్ రన్…….

టేకుమట్ల.ఆగస్టు11(జనంసాక్షి)75వ భారత స్వాతంత్ర్య దినోత్సవాలను పురస్కరించుకొని మండల కేంద్రంలో అధికారులు ప్రజాప్రతినిధులు గురువారం ఫ్రీడమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్బంగా మండలంలోని రామకృష్ణాపూర్ (టి) గ్రామ శివారు …

18వరోజుకు చేరినవీఆర్ఏల సమ్మె

అర్థనగ్న ప్రదర్శన చేసిన వీఆర్ఏలు మల్దకల్ ఆగస్టు 11 (జనంసాక్షి) ముఖ్యమంత్రి కెసిఆర్, వీఆర్ఏలకు అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని,రాష్ట్ర వీఆర్ఏ  జేఏసీ,పిలుపు మేరకు మల్ధకల్ …