హైదరాబాద్

నేడే రాఖీల పండుగ,రాఖీల అమ్మకాల సందడి మొదలైంది.

దౌల్తాబాద్ ఆగష్టు 11, జనం సాక్షి. అన్నా చెల్లెళ్లకు అనుబంధాలకు ప్రతితీగ జరుపుకునే రాఖీల పండుగ కావడంతో దౌల్తాబాద్ మండల కేంద్రంలోని రాఖీల అమ్మకాల సందడి మొదలైంది. …

ఫీల్డ్ అసిస్టెంట్ లను తిరిగి విధుల్లోకి తీసుకోవడం హర్షనీయం

ఎంపీపీ ఓలం చంద్రమోహన్ కేసముద్రం ఆగస్టు 11 జనం సాక్షి / గతంలో పనిచేసిన ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ లను తిరుగు విధుల్లోకి తీసుకోవడం పట్ల …

ఎంపీపీ శరత్ రావు పుట్టినరోజు సందర్భంగా నిరుపేద విద్యార్థులకు40 సైకిల్ పంపిణీ

ముస్తాబాద్ ఆగస్టు 11 జనం సాక్షి జనం మెచ్చిన యువ నేత ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉండే నాయకుడు అందరివాడు ఆపద బంధువుడు సమ భావం కలిగిన …

ఇంటింటా త్రివర్ణ ప్రతాపం రేపరెపలాడాలి

నంది వనపర్తి పంచాయతీ కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి రంగారెడ్డి /ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి):-యాచారం మండలం నందివనపర్తి గ్రామంలో భారత స్వాతంత్ర్య వజ్రోత్సవం సందర్భంగా   ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు విద్యార్థులు  భారీ  …

భారత వజ్రోత్సవల్లో భాగంగా 2 కే ఫ్రీడం రన్ విజయవంతం

*జెండా ఊపి రన్ ను ప్రారంభించిన ఎంపీపీ సంధ్య తిరుపతయ్య యాదవ్* *గోపాల్ పేట్ జనం సాక్షి,ఆగస్టు 11:*  భారతదేశానికి స్వాతంత్రం సిద్దించి 75 ఏళ్ళు పూర్తిచేసుకున్న …

అందరికీ ఆదర్శప్రాయుడు వెలికట్ట ఎంపీటీసీ

వధూవరులకు జాతీయ జెండాతో శుభాకాంక్షలు కొండపాక (జనంసాక్షి) ఆగస్టు 11 : జప్తి నాచారం గ్రామానికి చెందిన చెల్లారపు రామచంద్రారెడ్డి కుమార్తె వివాహానికి గురువారం వెలికట్ట గ్రామ …

విఆర్ఏల సమ్మెకు వివిధ సంఘాల మద్దతు

స్టేషన్ ఘన్పూర్, ఆగస్టు 11, ( జనం సాక్షి) : విఆర్ఏలకు ఇచ్చిన హామీల మేరకు సమస్యలు వెంటనే పరిష్కరించాలని విఆర్ఏల సంఘం మం డల అధ్యక్షుడు …

సిఎం పర్యటనను పురస్కరించుకుని క్షేత్రస్థాయిలోపర్యటించిన కలెక్టర్ నిఖిల

వికారాబాద్ జిల్లా బ్యూరో జనం సాక్షి ,  ఆగస్టు 11 వికారాబాద్ జిల్లాలో రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటనలో భాగంగా జిల్లాలో చేపడుతున్న పనులను జిల్లా కలెక్టర్ …

రోగులతో దురుసుగా వ్యవహరిస్తున్న ఫార్మసిస్ట్ పై చర్యలు: డిప్యూటీఎంహెచ్ఓ

దంతాలపల్లి ఆగస్టు 11 జనంసాక్షి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో  ఫార్మసిస్ట్ విధులు నిర్వహిస్తున్న చేస్తున్న సోంలా నాయక్ డిప్యూటేషన్ రద్దుచేసినట్లు తొర్రూర్ డిప్యూటీ డిఎంహెచ్ఓ మురళిధర్ తెలిపారు. …

స్వతంత్ర భారత వజ్రోత్సవాల లో 2కె ఫ్రీడం రన్ ను ప్రారంభించిన ఎంపీపీ

మల్దకల్ ఆగస్టు 11 (జనంసాక్షి) 75వ స్వాతంత్ర భారత్ వజ్రోత్సవాలలో  భాగంగా మల్దకల్ మండల కేంద్రంలోని గురువారం స్థానిక ఎస్సై ఆర్ శేఖర్ ఆధ్వర్యంలో ఎంపీపీ వై …