హైదరాబాద్

ట్రై సైకిళ్లు,చంక కర్రల కోసం దరఖాస్తు చేసుకోండి

జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యుడు కందనూలు నిరంజన్ నాగర్ కర్నూల్ రూరల్:ఆగస్టు11(జనంసాక్షి) స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దివ్యాంగులకు చంక కర్రలు,ట్రై సైకిళ్లు అందజేయడం జరుగుతుందని జిల్లా …

చనిపోయిన వారి కుటుంబాలకు సానుభూతిని తెలియజేసిన – ఎమ్మెల్యే కందాళ.

కూసుమంచి ఆగస్టు 11 ( జనం సాక్షి ) : మండలంలోని జక్కేపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన సీనియర్ నాయకులు సోమిరెడ్డి నరసింహారెడ్డి, కొత్త మల్లమ్మ చిత్రపటాలకు …

యువత స్వశక్తితో ఎదగాలి జడ్పీటీసీ పబ్బా మహేశ్ గుప్తా

శివ్వంపేట ఆగస్ట్ 11 జనంసాక్షి : యువత ప్రభుత్వ ఉద్యోగం రాలేదని నిరుత్సాహానికి గురికాకుండా స్వశక్తితో ఎదగాలని అప్పుడే సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని జిల్లా ఆర్థిక …

వీఆర్ఏ ల సమ్మెకు యుటిఎఫ్ సంపూర్ణ సంఘీభావం

కరకగూడెం,ఆగస్టు11(జనంసాక్షి): గత 18 రోజులుగా వీఆర్ఏలు నిర్వహిస్తున్న సమ్మెకు ఉపాధ్యాయ సంఘం యుటిఎఫ్ నుండి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్టు యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి బాధావత్ రాము సమ్మె …

వజ్రోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొనాలి.. వంగర ఎస్సై మౌనిక రెడ్డి

భీమదేవరపల్లి మండలం ఆగస్టు (11) జనంసాక్షి న్యూస్ భీమదేవరపల్లి మండలం వంగర గురుకుల పాఠశాలలో భారత స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని వంగర ఎస్సై …

పేద ప్రజల పక్షాన పోరాడేది కమ్యూనిస్టులే

సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి కేసముద్రం ఆగస్టు 11 జనం సాక్షి / గురువారం మండల కేంద్రంలో సిపిఐ కార్యాలయం(ధర్మన్న భవన్)ను సిపిఐ జిల్లా కార్యదర్శి బి.విజయసారథి …

ఫ్రీడమ్ రన్ కు నీరాజనం పట్టిన పురజనులు .

జనగామ  (జనం సాక్షి)  ఆగస్టు 11. స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకొని నాలుగో రోజు రైల్వే స్టేషన్ నుండి బస్టాండ్ వరకు కొనసాగిన ఫ్రీడం రన్ కు …

అర్హులైన నిరుపేదలకు ఇంటి స్థలాలు ఇండ్లు నిర్మించి ఇవ్వాలని సిపిఎం

 నాంపల్లి ఆగస్టు 11 (జనం సాక్షి )నాంపల్లి మండలం తహసిల్దార్ కార్యాలయం ముందు సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు ఇంటి స్థలాలు …

పండగలు.,..వాటి సాప్రదాయలను గుర్తు చేస్తున్న శ్రీ కృష్ణవేణి టాలెంట్ స్కూల్ యాజమాన్యానికి అభినందనలు.

మున్సిపల్  చైర్ పర్సన్ తాటి కొండ స్వప్న పరిమాళ్. తాండూరు అగస్టు 11(జనంసాక్షి) నేటి సమాజంలో పండుగల చాలా మంది కి అవగాహన లేక వాటి సంప్రదాయాలను …

75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సమీక్ష జిల్లా కలెక్టర్

యాదాద్రి భువనగిరి బ్యూరో. జనం సాక్షి 75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్ల పై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి నిర్వహించారు. …