హైదరాబాద్

పల్లెర్ల గ్రామంలో ఘనంగా పీర్ల పండుగ

ఆత్మకూర్ (ఎం) ఆగస్టు 9 (జనంసాక్షి) పల్లెర్ల గ్రామంలో మంగళవారం ఘనంగా మొహర్రం వేడుకలు నిర్వహించారు గత వారం రోజుల నుండి ఎంతో భక్తిశ్రద్ధలతో కులమత బేధాలు …

కింది స్థాయి ఉద్యోగులతో కాళ్ళ చెప్పులు కడిగిపించుకున్న కురవి పంచాయతీ కార్యదర్శి విజయలక్ష్మి.

కురవి ఆగస్టు -9 జనం సాక్షి న్యూస్ మహబూబూబాద్ జిల్లా కురవి మండలంలో దారుణం….. చిన్న స్థాయి ఉద్యోగులతో కాళ్ళకు వేసుకున్న చెప్పులను కడిగించు కున్న వైనం……కురవి …

స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల సందర్భంగా కవి సమ్మేళనంలో పాల్గొనుటకు కవితల ఆహ్వానం

జిల్లా పౌర సంబంధాల అధికారి పి.శ్రీనివాస్ నల్గొండ బ్యూరో. జనం సాక్షి భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణా ప్రభుత్వ ఆధ్వర్యంలో  ఆగష్టు16, 2022న సాయంత్రం కవి …

అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత…

55 లక్షల విలువ …. డిసిపి వెంకటలక్ష్మి… ఫోటో రైటప్: వివరాలు తెలియజేస్తున్న డీసీపీ వెంకట లక్ష్మి నర్సంపేట: ఆగస్టు 9 (జనం సాక్షి ) నర్సంపేట …

ఎంపీ సోయం బాబురావుకు బిజెపి నేతలు స్వాగతం

జూలూరుపాడు, ఆగష్టు 9, జనంసాక్షి: ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జూలూరుపాడులో కొమరం భీం విగ్రహ ఆవిష్కరణకు విచ్చేసిన అదిలాబాద్ పార్లమెంటు సభ్యులు సోయం బాబూరావుకు సాయిబాబా …

ఇంటింట జాతీయ జెండా పంపిణీ

  డోర్నకల్ ఆగస్టు 8 (జనం సాక్షి) స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మంగళవారం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ పురపాలక చైర్మన్ వాంకుడోత్ వీరన్న,వైస్ చైర్మన్ కేశబోయిన …

నల్లగొండలో అన్నపూర్ణ క్యాంటీన్

ఐదు రూపాయలకే అద్భుతమైన భోజనం ప్రతి రోజు 500 మందికి నెల ఒక్కింటికీ 3 లక్షల 23 వేల రూపాయలతో ప్రారంభించిన మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్న …

ఎస్సై పై దుష్ప్రచారం మానుకోవాలి ఎం ఆర్ పి ఎస్ నాయకులు

తిరుమలగిరి (సాగర్) ఆగస్టు 09, (జనం సాక్షి): నల్గొండ జిల్లా తిరుమలగిరి (సాగర్) ఎస్సై పై దుష్ప్రచారం మానుకోవాలని మండల ఎమ్మార్పీఎస్ నాయకులు అన్నారు. మంగళవారం మండల …

మొదటి రోజు గాంధీ సినిమా చూసిన 3462 మంది విద్యార్ధిని, విద్యార్థులు

మహబూబాబాద్ బ్యూరో-ఆగస్ట్9(జనంసాక్షి) జిల్లాలోనీ 16 మండలాల్లోనీ 3462 మంది విద్యార్థిని, విద్యార్థులు మొదటి రోజు ప్రదర్శించిన గాంధీ చిత్రాన్ని చూసారని జిల్లా కలెక్టర్ కె. శశాంక నేడొక …

అమరవీరుల త్యాగాల దినం మొహర్రం

అచ్చంపేట ఆర్సీ,ఆగస్టు 9,(జనం సాక్షి న్యూస్ ) : స్థానిక పట్టణంలో అంబెడ్కర్ చౌరస్తాలో మొహార్రం పర్వదినం సందర్భంగా ముస్లిం మైనారిటీ ప్రజలు అమరులైన మహమ్మద్ ప్రవక్త …