హైదరాబాద్

హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీష్ కుమార్ త్వరగా కోలుకోవాలని పాదయాత్ర …

  జనంసాక్షి/చిగురుమామిడి – ఆగష్టు 9: హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్ కరోనా బారి నుండి త్వరగా కోలుకోవాలని రాజరాజేశ్వరునికి పూజలు చేయుటకు మంగళవారం చిగురుమామిడి …

కొమరం భీమ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన రేగా కాంతారావు

పినపాక నియోజకవర్గం ఆగష్టు 09 ( జనం సాక్షి): ఆదివాసులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ రేగా …

ర్యాలీని విజయవంతం చేయండి

మందమర్రి సిఐ ప్రమోద్ రావు   రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని విజయ గణపతి దేవాలయంలో మందమర్రి సిఐ ఆధ్వర్యంలో మంగళవారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ …

స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

మున్సిపల్ చైర్మన్ తిరునగరు భార్గవ్ మిర్యాలగూడ.జనం సాక్షి దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు (వజ్రోత్సవాలు) పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 15 రోజుల పాటు ‘‘స్వతంత్ర …

తనపై వచ్చిన ఫిర్యాదులు ఉద్దేశపూర్వకం గా చేసినవి

డాక్టర్ జగన్ రెడ్డి మిర్యాలగూడ. జనం సాక్షి పేషెంట్లు చూసే విషయంలో తనపై వచ్చిన ఫిర్యాదులు కొందరు ఉద్దేశ్య పూర్వకంగా చేసినవని డాక్టర్. ఏ.జగన్ రెడ్డి అన్నారు.మంగళవారం …

-జర్నలిస్టుల బస్ పాస్ పరిధి తగ్గింపు ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలి.

-టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా ఉపాధ్యక్షులు కొండకింది మాధవరెడ్డి నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,ఆగష్టు9(జనంసాక్షి): అర్హత కలిగి ఉన్నప్పటికీ కూడా ఇంకా కొంతమంది జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు రాక …

మణుగూరులో ఘనంగా మొహరం వేడుకలు

పినపాక నియోజకవర్గం ఆగష్టు 09 (జనం సాక్షి): మణుగూరు మండలం శివలింగాపురంలో మొహరం వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐకమత్యానికి త్యాగానికి ప్రతీకగా పీర్ల పండుగ నిర్వహించడం విశేషం …

సామూహిక జాతీయ గీతాలపన విజయవంతం చేయండి.

బెల్లంపల్లి ఏసీపీ ఎడ్ల మహేష్. ఫోటో రైటప్: విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఏసీపీ. బెల్లంపల్లి, ఆగస్టు9, (జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలో ఇరవై వేల మంది ప్రజలతో సామూహిక …

ఎంపీడీవో కార్యాలయంలో జాతీయ జెండాలను పంపిణీ చేసిన ఎంపీపీ స్వరూప

  రుద్రంగి ఆగస్టు 9 (జనం సాక్షి); రుద్రంగి మండల కేంద్రంలో మంగళవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ గంగం స్వరూప మహేష్ ఆధ్వర్యంలో… తెలంగాణ రాష్ట్ర …

ఆదివాసీలకు అండగా ఉంటాం బహుజన్ సమాజ్ పార్టీని ఆదరించండి బీఎస్పీ నాయకులు మహేందర్

రుద్రంగి ఆగస్టు 9 (జనం సాక్షి) రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా రుద్రంగి గ్రామ శాఖ అధ్యక్షులు వేములవాడ …