హైదరాబాద్

అప్ఘాన్‌లో ఆత్మాహుతి దాడి

కాబుల్‌ : ఉత్తర అప్ఘానిస్తాన్‌లోని మరో సారి ఆత్యహుతి దాడి జరిగింది. సుమంగన్‌ ప్రాంతంలో ఐబక్‌లోని పంక్షన్‌ హాలు వద్ద ఓవ్యక్తి ఆత్యాహుతి దాడికి పాల్పడిన ఘటనలో …

గుండుగీయించుకొని ఎమ్మెల్యే నిరసన

కైకలూరు: విద్యుత్‌ కోతలకు నిరసనగా కైకలూర్‌ ఎమ్మెల్యే వెంకటరమణ వినూత్న నిరసన చేపట్టారు. అప్రకటిత కోతలను ఎత్తివేయాలంటూ ఆయన కైకలూరు విద్యుత్‌సబ్‌ స్టేషన్‌ ఎదుట గుండు గీయించుకొని …

డీసీఎంను ఢీకొన్న ట్రావెల్స్‌ బస్సు

జడ్చర్ల:మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల వద్ద భారత్‌ పెట్రోలియం బంక్‌ వద్ద ఆగివున్న డీసీఎం వ్యాన్‌ను వెనకవైపు నుంచి వేగంగా వచ్చిన ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు అదుపుతప్పి ఢీకొట్టింది.ఈ …

మిషెల్‌ ఒబామాను కాల్చేస్తా!

వాషింగ్టన్‌:అమెరికా ప్రధమ పౌరురాలు మిషెల్‌ ఒబామా ప్రాణాలకు ముప్పు పోంచి ఉందా.అదీ శ్వేతసౌదం రక్షణ దళంలో విదులు నిర్వర్తించిన ఓ పోలీస్‌ అధికారి నుంచే అవుననే అంటున్నాయి …

నేటి బులియన్‌ ధరలు

హైదరాబాద్‌: నగరంలో శనివారం బులియన్‌ ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రామలు 24 క్యారెట్ల బంగారం ధర రూ. 29,590, 22 క్యారెట్ల బంగారం ధర …

లగడపాటిపై ఎంపీ రాజయ్య మరోసారి ఫైర్‌

వరంగల్‌: విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌పై ఎంపీ సిరిసిల్ల రాజయ్య మరోసారి ఫైర్‌ అయ్యారు. లగడపాటికి బుద్ది మందగించిందని, వెంటనే ఆయనను ఎర్రగడ్డలోని ఆస్పత్రిలో చేర్పించాలని రాజయ్య …

కరీంనగర్‌ ప్రజలకు తాగునీరందించాలి:పోన్నం

కరీంనగర్‌:జిల్లా ప్రజలకు తాగు నీరందించాలని ఎంపీ పొన్నం ప్రభాకర్‌ కోరారు.జిల్లా ప్రజలకు నీళ్లివ్వకుండా ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌కు నీళ్లు తీసుకెళ్లితే ఉరుకునేదిలేదని హెచ్చరించారు.ఈరోజు ఆయన ఇక్కడ రాష్ట్రస్థాయి …

వర్షాకాల సమావేశాలపై రాష్ట్రపతితో ప్రధాని చర్చ

న్యూఢిల్లీ:ప్రధాని మన్మోహన్‌సింగ్‌ శుక్రవారం రాష్ట్రపతి ప్రతిభా పాటిల్‌ను కలిశారు.వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాలు,ఇతర కీలక అంశాలపై దాదాపు అరగంటపాటు చర్చించారు.వ్యవసాయ ఉత్పత్తి పెంపు,లాభదాయకత రైతు పరిశ్రమల భాగస్వామ్యం …

రెండో రోజు జగన్‌ను విచారిస్తున్న ఈడీ

హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్‌ను రెండో రోజు విచారించ డానికి ఎస్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు చంచల్‌గూడ జైలుకు చేరుకున్నారు. ఈడీ బృందం జగన్‌ను సాయంత్రం 5 …

సోదరిని వేధింపులకు గురిచేస్తున్నాడనే కారణంతో బావను హత్య చేసిన : బావమరుదులు

నిజామాబాద్‌: తన సోదరిని నిత్యం వేధింపులకు గురిచేస్తున్నాడనే కారణంతో బావను చంపిన బావమరదులు ఈ ఘటన కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వెంకటేశ్వర్‌రెడ్డి …

తాజావార్తలు