హైదరాబాద్

వరంగల్‌ బాలకార్మికులకు విముక్తి

వరంగల్‌:వరంగల్‌లో ఈ రోజు 30మంది బాలకార్మికులకు విముక్తి కలిగించారు వస్త్ర దుకాణాలు,హోటళ్లపై పొలిసులు దాడులు చేశారు.అక్కడ నిబందనలకు విరుద్దంగా పనిచేస్తున్న బాలకార్మికులకు విముక్తి కలిగించారు.సంబందిత యజమానులపై కేసులు …

పుణేలో 75 లక్షల ఆభరణాలు చోరీ

ముంబయి:మహరాష్ట్ర రాష్ట్రంలోని పుణేలో బంగారు దుకాణంలో భారీ చోరీ జరిగింది.రూ.75లక్షల విలువైన ఆభరణాలను దుండగులు అపహరించారు.షాఫు యజమాని ఫిర్యాదు మేరకు పొలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు …

ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక సదస్సు ప్రారంభం

విజయవాడ: ఎస్సీ,ఎస్టీ ఉప ప్రణాళిక అమలుపై జిల్లా స్థాయి సదస్సు విజయవాడ సిద్ధార్ధ ఆడిటోరియంలో ఈ రోజు ప్రారంభమైంది. ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రులు గీతారెడ్డి, …

తిరుమలలో కిక్కిరిసిన భక్తుల రద్దీ

తిరుపతి, జూలై 14 (జనంసాక్షి) : తిరుమలలో ఈ రోజు కొండపైకి వెళ్లే కాలిబాట మార్గం కిక్కిరిసింది.రెండవ శనివారం ఆదివారం సెలవులు కావడంతో తిరుమలకు అధిక సంఖ్యలో …

అమ్మవారిని దర్శించుకున్న మంత్రి గీతారెడ్డి

విజయవాడ:బెజవాడ కనకదుర్గ అమ్మ వారిని శనివారం మంత్రి గీతారెడ్డి దర్శించుకున్నారు.ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకపూజలు జరిపించారు.ఆలయ ఈఓ రఘనాద్‌ ఆమెకు అమ్మవారి ప్రసాదాన్ని చిత్రపటాన్ని అందజేశారు.రాష్ట్రప్రజటు సుఖ …

ప్రజల సమస్యలు తీర్చేందుకే ఇందిరమ్మ బాట:సీఎం

రాజమండ్రి:ప్రజలవద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను తీర్చడమే ఇందిరమ్మ బాట లక్ష్యమని  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు.తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ఆయన ఇందిరమ్మ బాట కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా …

నర్సు ఆత్మహత్యయాత్నం

వరంగల్‌ : వరంగల్‌లో ఓ నర్సు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఇక్కడి ఎంజీఎం ఆస్పత్రిలో స్టాఫ్‌ నర్సుగా పని చేస్తున్న స్వప్న ఆత్మహత్యయాత్నం  చేశారు. ప్రాణపాయ స్థితిలో ఉన్న  …

30నుంచి పార్లమెంట్‌ వద్ద సీపీఎం ఆందోళన

గుంటూరు: కేంద్ర ఆర్థిక విధానాలకు నిరసనగా ఈ నెల 30నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు పార్లమెంట్‌ వద్ద ఆందోళన నిర్వహించనున్నట్లు సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు …

విద్యుత్‌ సంక్షోభం పై భాజపా సదస్సు

హైదరబాద్‌:విద్యుత్‌ సంక్షోభం పై ఈనెల 23న భాజపా ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహిస్తున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ సదస్సుకు గుజరాత్‌ విద్యుత్‌శాఖ మంత్రి …

సీఎం రాష్ట్రాన్ని స్మషానాంధ్రప్రదేశ్‌గా మార్చాడు:రేవంత్‌రడ్డి

హైదరాబాద్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి రాష్ట్రాన్ని స్మషానాంధ్రప్రదేశ్‌గా మార్చాడని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే  రేవంత్‌రెడ్డి విమర్శించాడు. ఆయన ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు …

తాజావార్తలు