హైదరాబాద్

రాష్ట్రంలో కొనసాగుతోన్న అల్పపీడన ద్రోణి

విశాఖపట్నం: రాష్ట్రంలో బలహీన అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖలోని వాతావరణ హెచ్చరికల కేంద్ర తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ద్రోణి ఛత్తీస్‌గఢ్‌ …

నేడు ‘ఇందిరమ్మ బాట’ను ప్రారంభించనున్న సీఎం

రాజమండ్రి:సంక్షేమ పథకాల అమలుతీరు పరిశీలను,క్షేత్రస్థాయి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే కార్యక్రమం ఇందిరమ్మ బాటను ముఖ్యమంత్రి నేడు తూర్పుగోదావరి జిల్లాలో ప్రారంభించనున్నారు.శనివారం నుంచి మూడు రోజులపాటు సీఎం …

ఖమ్మం జిల్లా తెలంగాణలో అంతర్భాగం: రేణుకాచౌదరి

ఖమ్మం : ఖమ్మం జిల్లా తెలంగాణలో అంతర్భాగమని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యురాలు, ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకాచౌదరి అన్నారు. జిల్లా సమగ్రాభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌  రూపొందించి, తన ఎంపీ …

రాష్ట్రానికి వర్షసూచన

హైదరాబాద్‌:ఛత్తీస్‌ఘడ్‌ నుంచి తెలంగాణ,దక్షిణ కోస్తాల మీదుగా దక్షిణ తమిళనాడు వరకు ఏర్పడిన ద్రోణి స్థిరంగా కొనసాగుతొంది.దీంతో రానున్న 24 గంటల్లో రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి 5సెం.మీల …

టింబర్‌డిపోలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌:నాచారం పారిశ్రామిక వాడ రోడ్‌ నెం7లో ని మహలక్ష్మి టింబర్‌ డిపోలో అగ్ని ప్రమాదం చోటుచేసుకొని మంటలు పెద్డఎత్తున ఎగసిపడుతున్నాయి.ఘటనాస్థలికి చేరుకున్న రెండు అగ్నిమాపక శకటాలతో మంటలను …

నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేయడాన్ని అడ్డుకోనున్న టీఆర్‌ఎస్‌

మహబూబ్‌నగర్‌: శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు నీటిని  విడుదల చేయడాన్ని అడ్డుకోవడానికి టీఆర్‌ఎస్‌ నాయకులు సిద్దమయ్యారు. ఈ మేరకు వారు ఈరోజు మహబూబ్‌నగర్‌ నుంచి బయలుదేరి వెళ్లారు. …

నేడు భూపతిపాలెం ప్రాజెక్టును ప్రారంభించనున్న సీఎం

రాజమండ్రి:జటయజ్ఞంలో భాగంగా రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతంలో నిర్మించిన తొలి నీటిపారుదల శాఖ ప్రాజెక్టును శనివారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నారు.తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం వద్ద సీతపల్లి వాగుపై నిర్మించిన …

టీడీపీ నేతల అరెస్ట్‌

రాజమండ్రి: జిల్లాలో ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సంధర్బంగా ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇవ్వటానికి వెళ్ళీన తెెలుగుదేశంపార్టీ  నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. టీడీపీ …

వనస్థలిపురం ఎన్‌బీఐలో అగ్ని ప్రమాదం

హైదరాబాద్‌:వనస్థలపురం ఎన్‌బీఐలో శనివారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది.విద్యుదాఘతంతో బాంక్‌లో మంటలు చెలరేగి పెద్ద ఎత్తున ఎగసిపడ్డాయి.ఏసీ కంప్యూటర్లు నగదు లెక్కింపు పర్నిచర్‌ పూర్తిగా దగ్దమయ్యాయి.ఘటనాస్థలికి …

లాల్‌దర్వాజా బోనాలకు సర్వం సిద్ధం

హైదరాబాద్‌: తెలంగాణ సంస్కృతికి అద్దంపట్టే లాల్‌దర్వాజ బోనాలకు సర్వం సిద్ధమైంది. ఆదివారం నుంచి రెండు రోజుల పాటు మహంకాళి ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. పాతబస్తీలోని మొత్తం 11 …

తాజావార్తలు