ఆదిలాబాద్

నకిలీ విత్తనాలపై కొరడా

అప్రమత్తం అయిన జిల్లా అధికార యంత్రాంగం విత్తన వికేత్రల సమాచారం సేకరణ రైతులకు విత్తనాలపై ముందస్తు అవగాహన ఆదిలాబాద్‌,మే20(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌లో నకిలీ విత్తనాలతో రైతులు మోసపోకుండా జిల్లా …

 నీటి తొట్టెల నిర్వహణలో నిర్లక్ష్యం 

తాగునీటి కోసం మూగజీవాలకు తప్పని తిప్పలు ఆదిలాబాద్‌,మే18(జ‌నంసాక్షి): ఈసారి ఎండల తీవ్రతకు భూగర్భజలాలు అడుగంటడంతో మూగజీవాలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. పంచాయతీల ఆధ్వర్యంలో కొనసాగే బోర్ల …

ఎస్సీ సంక్షేమ కార్యక్రమాల అమలులో తాత్సారం?

భూ పంపిణీ కోసం దళిత లబ్దిదారుల ఎదురుచూపు ఆదిలాబాద్‌,మే15(జ‌నంసాక్షి): వ్యవసాయ పరంగా ప్రోత్సహించేందుకు బ్యాంకులతో సంబంధం లేకుండా దళితబస్తీ కింద దళిత కుటుంబాల్లోని మహిళల పేరున వ్యవసాయ …

బెల్లంపల్లికి చేరుకున్న శ్రవణ్‌ మృతదేహం

మంచిర్యాల,మే4(జ‌నంసాక్షి):  గత నెల 22న అమెరికాలో ప్రాణాలు కోల్పోయిన శ్రావణ్‌కుమార్‌ మృతదేహం స్వగ్రామమైన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని అశోక్‌నగర్‌కు చేరుకుంది. అమెరికాలోని బోస్టన్‌ బీచ్‌లో ప్రమాదవశాత్తు …

చివరి రోజు పరిషత్‌ ప్రచార ఉధృతం

అన్ని పార్టీల నేతలు ఉదయమే ప్రజలతో పలకరింపులు గ్రామాల్లో జోరుగా ర్యాలీలతో ముగింపు ఆదిలాబాద్‌,మే4(జ‌నంసాక్షి): చివరి రోజు కావడంతో శనివారం వివిధ పార్టీల నేతలు ఉదయమే ప్రచారాంలోకి …

కలుషిత నీటితో గ్రామాల్లో వ్యాధులు

ఆదిలాబాద్‌,మే4(జ‌నంసాక్షి): పలుగ్రామాల్లోని బోరింగ్‌ నీళ్లు కలుషితంగా రావడంతో గ్రామస్థులు వివిధ సమస్యలతో సతమతమవుతున్నారు. పళ్లు పసుపుపచ్చగా మారడం, సత్తువ తగ్గిపోవడం తదితర అనారోగ్యాలతో బాధపడుతున్నారు. అధికారులు మాత్రం …

మహారాష్ట్ర ఘటనతో అప్రమత్తం అయిన పోలీస్‌

తొలిదశ ఎన్నికల కారణంగా గట్టి నిఘా ఆదిలాబాద్‌,మే3(జ‌నంసాక్షి): మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ బాంబు పేల్చి 15మందిని హతమార్చిన ఘటనతో రాష్ట్ర పోలీస్‌ యంత్రాంగం అప్రమత్తమైంది. …

కాసులు రాలుస్తున్న ఇసుక వ్యాపారం

ఎన్నికల బిజీలో అధికార యంత్రాంగం ఇదే అదనుగా గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలు ఆదిలాబాద్‌,మే3(జ‌నంసాక్షి):  ఇసుక దొంగలు రెచ్చిపోతున్నారు. మాఫియాను తలపించేలా ఖనిజ దోపిడీకి పాల్పడుతున్నారు. రేయింబవళ్లు ఇసుక …

ప్రాదేశికంలోనూ మహిళలకే పెద్దపీట

రిజర్వ్‌డు స్థానాలకు మించి పోటీ సర్పంచ్‌ ఎన్నికల్లోనూ మహిళలకే అగ్రస్థానం ఆదిలాబాద్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50శాతం రిజర్వేషన్లు అమలు చేస్తుండగా.. రిజర్వు స్థానాల కంటే …

అరుదైన వృక్షజాతులకు మళ్లీ జీవం

హరితహారం కోసం నర్సరీల్లో పెంపకం ఆదిలాబాద్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): హరితహారం కార్యక్రమంలో భాగంగా అరుదైన అంతరించిపోతున్న  మొక్కలను అటవీ శాఖ అధికారులు నాటనున్నారు. ఇందుకోసం నర్సరీల్లో ఇప్పటికే మొక్కల పెపంకం …

తాజావార్తలు