ఆదిలాబాద్

కాంగ్రెస్‌లో తీవ్ర నిరసనలు

టిఆర్‌ఎస్‌ గెలుపును ప్రభావితం చేస్తాయన్న భావన భారీ మెజార్టీతో గెలుస్తామంటున్న మాజీ మంత్రి ఆదిలాబాద్‌,మార్చి19(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ టికెట్‌ కేటాయింపు విషయంలో కాంగ్రెస్‌లో అంతర్యుద్ధం తీవ్రం అయ్యింది. …

గిరిజన సంక్షేమానికి చర్యలు

నిర్మల్‌,మార్చి19(జ‌నంసాక్షి):  గిరిజన అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని ఐటిడిఎ పివో అన్నారు. పీటీజీల అభివృద్ధికి ఐటీడీఏ ఆధ్వర్యంలో సీసీడీపీ నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. 58 సంవత్సరాలు …

భద్రతపై పోలీస్‌ శాఖ సమన్వయం

ఓటర్లకు అనుగుణంగా పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు ఆసిఫాబాద్‌,మార్చి13(జ‌నంసాక్షి): జిల్లాలోని ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ శాసనసభ నియోజకవర్గాల పరిధిలో మొత్తం 17 మండలాలు ఉన్నాయి. ఆసిఫాబాద్‌ నియోజకవర్గంలోని రెండు మండలాలు …

కోట్లకు పడగలెత్తుతున్న ఇసుకాసురులు

అధికారుల కళ్లుకప్పి రహస్యంగా రవాణా ఆదిలాబాద్‌,మార్చి13(జ‌నంసాక్షి): జిల్లాలో ఇసుక కొరత అధికంగా ఉంది. ఇదే అదనుగా కొందరు అక్రమ వ్యాపారానికి తెరతీసారు. కొందరు దళారులుగా అవతారమెత్తి ఆదిలాబాద్‌ …

పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌

ఆదిలాబాద్‌,మార్చి13(జ‌నంసాక్షి):  పదోతరగతి పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమల్లో ఉంటుంది. విద్యార్తుల సౌకర్యార్థం ప్రత్యేక బస్సలును ఆయా సెంటర్లకు, గ్రామాలకు నడుపుతన్నారు. అరగంట ముందుగానే పరీక్షా …

పాడి అభివృద్దికి చర్యలు

ఆదిలాబాద్‌,మార్చి12(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సంస్థ చైర్మన్‌కు లోక భూమారెడ్డి అన్నారు. …

14న టిఆర్‌ఎస్‌ సన్నాహక సభ

భారీగా ఏర్పాట్లు చేస్తున్న శ్రేణులు 16సీట్ల లక్ష్యంతో ముందుకు సాగుతామన్న ఇంద్రకరణ్‌ రెడ్డి ఆదిలాబాద్‌,మార్చి11(జ‌నంసాక్షి): పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా ఈనెల 14న టీఆర్‌ఎస్‌ పార్టీ …

12 నుంచి శనగ పంట కొనుగోళ్లు

నాఫెడ్‌ ద్వారా ఏర్పాట్లు చేసిన అధికారులు కనీస మద్దతు ధర క్వింటాకు రూ.4620 గా నిర్ణయం ఆదిలాబాద్‌,మార్చి8(జ‌నంసాక్షి): జిల్లా వ్యాప్తంగా ఈ నెల 12 నుంచి శనగ …

మత్స్యకార సొసైటీల్లో న్యాయం చేయాలి

ఆదిలాబాద్‌,మార్చి8(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ పట్టణంలో అధికంగా ఉన్న ముదిరాజ్‌లకు వెంటనే మత్స్యకార సంఘాల్లో సభ్యత్వం కల్పించాలన్నారు. ఆదిలాబాద్‌, బోథ్‌ నియోజకవర్గాలలోని ముదిరాజ్‌లకు మత్స్య సహకార సంఘాల ఏర్పాటుకు సహకరించాలని …

క్రీడా సౌకర్యాలు మెరుగు పడాలి 

ఆదిలాబాద్‌,మార్చి5(జ‌నంసాక్షి): జిల్లా క్రీడల అభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో ఇందిరాప్రియదర్శి క్రీడా మైదానంలో మరిన్ని సౌకర్యాలు కలిగితేనే ఔత్యాహికులకు అందుబాటులో ఉంటుందని పలువురు క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు.  రాత్రివేళల్లోనూ ఆయా ఆటలు …

తాజావార్తలు