ఆదిలాబాద్

త్వరలో పశుగణన వివరాలుత్వరలో పశుగణన వివరాలు

జిల్లాలో పెరిగిన గొర్రెల సంఖ్య ఆదిలాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి): త్వరలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా పశువుల వివరాలను ప్రకటించనున్నాయి. జనాభా లెక్కల మాదిరిగానే పశువుల గణన కూడా కేంద్ర, …

అటవీ ప్రాంతాల్లో నీటి తొట్టెలు

అడవి జంతువుల దాహార్తి తీర్చేలా చర్యలు ప్రణాళిక మేరకు నీటి సరఫరా నిజామాబాద్‌/ఆదిలాబాద్‌,ఏప్రిల్‌22(జ‌నంసాక్షి):  రోజు రోజుకూ గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదు …

బాసరలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

నిర్మల్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సెలవులు కూడా కావడంతో ఎండలను సైతం లెక్క చేయకుండా భక్తులు ఇక్కడికి వస్తున్నారు. ఓవైపు పౌర్ణమి.. మరోవైపు …

పూర్తి కావస్తున్న సుద్దవాగు ప్రాజెక్ట్‌ 

బ్యాక్‌ వాటర్‌ ముప్పుపై ప్రజల ఆందోళన ఆదిలాబాద్‌,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి):  భైంసా మండలంలోని 4,500 ఎకరాలకు సాగునీటిని అందించేందకు చిన్నసుద్దవాగుపై పల్సీకర్‌ రంగారావు జలాశయ నిర్మాణానికి  పనులు పూర్తి కావస్తున్నాయి.  …

అడవిపందుల దాడితో పంటలకు నష్టం

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ జిల్లాలో అడవి పందుల బెడద రైతులను కంటివిూద కునుకు లేకుండా చేస్తోంది. చేతికొచ్చే పంటలను పందుల మంద ధ్వంసం చేస్తోంది. ప్రధానంగా మక్కపంటకు తీవ్ర …

అన్ని పార్టీల్లోనూ పరిషత్‌ వేడి

పోటీ కోసం ఆశావహుల సందడి టిఆర్‌ఎస్‌లో పెరుగుతున్న పోటీ కాంగ్రెస్‌, బిజెపిలు కూడా పోరాటానికి రెడీ ఆదిలాబాద్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ నాలుగు జిల్లాలుగా విడిపోవడంతో ఇప్పుడు అందరికీ …

మండుటెండలతో ప్రజల అగచాట్లు

ఎండలతో జాగ్రత్త అంటున్న వైద్యులు ఆదిలాబాద్‌,మార్చి29(జ‌నంసాక్షి): మార్చి ముగుస్తున్న వేళ జిల్లాలో ఎండలు తీవ్రం అయ్యాయి. బయటకు వెళ్లేవారు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఉదయం 9 దాటితే …

ఆదిలాబాద్‌లో జోరుగా ప్రచారం

అధికార అభ్యర్థి నగేశ్‌కు గట్టి పోటీ ఇస్తున్న నేతలు ఆదిలాబాద్‌,మార్చి29(జ‌నంసాక్షి): మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన టీఆర్‌ఎస్‌ ఎంపీ ఎన్నికల్లోనూ గెలిచేందుకు ముందస్తు ప్రచారాన్ని చేపట్టింది. …

బిజెపిని గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యం

మోడీ సారధ్యమే శ్రీరామరక్ష: సోయం బాపురావు ఆదిలాబాద్‌,మార్చి28(జ‌నంసాక్షి): కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఉంటేనే దేశానికి రక్ష అని  ఆదిలాబాద్‌ లోక్‌సభ భాజపా అభ్యర్థిగా పోటీచేస్తున్న సోయం బాపురావు …

తెలంగాణకు బిజెపి చేసింది శూన్యం

ఆ పార్టీకి ఓట్లడిగే అర్హత లేదు: మంత్రి ఆదిలాబాద్‌,మార్చి26(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరానికి నిధులిచ్చిన కేంద్రం కేంద్ర ప్రభుత్వం.. మన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరానికి నిధులివ్వలేదని …

తాజావార్తలు