ఆదిలాబాద్

66వ వార్షిక మహా సభలో తీర్మాణాల ఆమోదించాలని విజ్ఞప్తి

భీమదేవరపల్లి మండలం  సెప్టెంబర్ (27)జనంసాక్షి న్యూస్ 66 వార్షిక మహాసభలో పలు తీర్మానాలు ఆమోదించాలని సంఘ రైతు లక్కిరెడ్డి తిరుపతిరెడ్డి కోరారు. సోమవారం మండలంలోని ప్రెస్ క్లబ్లో …

బతుకమ్మ చీరల పంపిణీ.

బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్న మున్సిపల్ చైర్మన్. బెల్లంపల్లి,సెప్టెంబర్27,(జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణం 11వ వార్డులో మంగళవారం మున్సిపల్ చైర్మన్ జక్కుల శ్వేతా బతుకమ్మ చీరలు, ఆసరా కార్డులను …

*బాల్కొండలో బతుకమ్మ చీరలు పంపిణీ*

బాల్కొండ సెప్టెంబర్ 27 (జనం సాక్షి )నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని మార్కండేయ మందిరంలో మంగళవారం ఎంపీపీ లావణ్య-లింగాగౌడ్, జడ్పీటీసీ దాసరి లావణ్య-వెంకటేష్,సర్పంచి భూస సునీత,ఎంపీడీఓ …

భిక్షాటన చేసిన విఆర్ఏలు.

భిక్షాటన చేస్తున్న విఆర్ఏలు. బెల్లంపల్లి, సెప్టెంబర్27,(జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల కేంద్రంలో విఆర్ఏలు చేపట్టిన సమ్మె మంగళవారం నాటికి 65 వ రోజుకు చేరుకుంది. సమ్మెలో …

సాయి బాబా అలయకమిటి అధ్యక్షులు గా అంకం రాజేందర్

ఖానాపూర్ రూరల్ 27 సెప్టెంబర్(జనం సాక్షి): శ్రీ విరహనుమన్ శివసాయి అలయకమిటి నూతన కార్యవర్గం మంగళవారం స్థానిక సాయి బాబా ఆలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులు …

సాయి బాబా అలయకమిటి అధ్యక్షులు గా అంకం రాజేందర్

ఖానాపూర్ రూరల్ 27 సెప్టెంబర్(జనం సాక్షి): శ్రీ విరహనుమన్ శివసాయి అలయకమిటి నూతన కార్యవర్గం మంగళవారం స్థానిక సాయి బాబా ఆలయంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులు …

*సరిహద్దు గ్రామాల్లో హై అలర్ట్*

*గ్రామలను జల్లెడ పడుతున్న ఎస్సై అరుణ్* *పలిమెల, సెప్టెంబర్ 27 (జనంసాక్షి)* జయశంకర్ భూపాలపల్లి జిల్లా పలిమెల మండలం రాష్ట్ర సరిహద్దు మరియు గోదావరి పరివాహక ప్రాంతం కావడంతో …

బీసీ సంఘం ఆధ్వర్యంలో గ్రంధాలయ చైర్మన్ రాజు గౌడ్ కు ఘన సన్మానం.

జిల్లా మహిళా అధ్యక్షురాలు మధులత ను సన్మానించిన బీసీ నాయకులు. తెలంగాణ ఉద్యమంలో బీసీల పాత్ర కీలకం  -జిల్లా గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్  బిసి సంఘానికి …

*రాజకీయ పార్టీలకతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు*

నూతన పింఛన్ గుర్తింపు కార్డును పంపిణీ చేసిన ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ మునగాల, సెప్టెంబర్ 27(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అర్హులందరి అందిస్తున్నామని …

దుర్గామాత అమ్మవారి మంటపంలో అన్నదానం

జనంసాక్షి/ చిగురుమామిడి – సెప్టెంబర్ 27: చిగురుమామిడి మండల కేంద్రంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలులో భాగంగా శాంతినగర్ కాలని శివాలయంలో నెలకొల్పిన అమ్మవారి మంటపంలో మంగళవారం మ్యాన …