ఆదిలాబాద్

దళితులను అవమానపరిచిన మంత్రి అల్లోల క్షమాపణ చెప్పాలి…భాజాపా జిల్లా ప్రధాన కార్యదర్శి రాజు

  నిర్మల్ బ్యూరో, సెప్టెంబర్28,జనంసాక్షి,,,  తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందిని  బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మెడిసెమ్మె రాజు ఆరోపించారు. నర్సాపూర్ మండల కేంద్రంలో దళిత బందు …

మద్యానికి బానిసై యువకుని ఆత్మహత్య

ఎల్కతుర్తి సెప్టెంబర్ 28 జనం సాక్షి హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామంలో మద్యానికి బానిసై యువకుని ఆత్మహత్య ఎల్కతుర్తి ఎస్సై పరమేష్ తెలిపిన వివరాల …

దుర్గామాత అందరిని చల్లగా చూడాలి

 తూప్రాన్ జనం సాక్షి సెప్టెంబర్ 28:: దుర్గామాత అందరిని చల్లగా చూడాలని సమస్త ప్రజలను అష్టైశ్వర్యాలతో సుఖంగా ఉండాలని ప్రార్థించినట్లు రాష్ట్ర అడవి అభివృద్ధి సంస్థ చైర్మన్ …

*బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన ప్రజాప్రతినిధులు*

మద్దూర్ (జనంసాక్షి):నారాయణపేట జిల్లా మద్దూరు మండలంలోని పలు గ్రామాల్లో  మండల ప్రజా ప్రతినిధులు బతుకమ్మ చీరలు, మరియు ఆసరా పింఛన్ కార్డులను లబ్ధిదారులకు  పంపిణీ చేశారు. అనంతరం …

స్వాతంత్ర పోరాట స్ఫూర్తి ప్రదాత సర్దార్ భగత్ సింగ్

గరిడేపల్లి, సెప్టెంబర్ 28 (జనం సాక్షి): భారత స్వాతంత్ర పోరాట స్ఫూర్తి ప్రదాత సర్దార్ భగత్ సింగ్ అని  ఏఐవైఎఫ్  సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు చిలక రాజు …

మోతీరాం గుడా సమస్యలు పరిష్కరించాలి.

ఎంపీపీ కి వినతి పత్రం ఇచ్చిన గ్రామస్తులు. జనం సాక్షి ఉట్నూర్. సాలెవాడా బి గ్రామ పంచాయతీ పరిధిలోని మోతీరాంగుడ ప్రజలు బుధవారం ఎంపీపీ కార్యాలయంలో ఎంపీపీ …

లలితా దేవి అవతారంలో అమ్మవారు

అశ్వారావుపేట, సెప్టెంబర్ 28(జనంసాక్షి )   అశ్వారావుపేటలోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానం వద్ద 47వ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం అమ్మవారు భక్తులకు శ్రీ …

*పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. ఎమ్మెల్యే గండ్ర.

* బతుకమ్మ చీరలు, ఆసరా పింఛన్ పత్రాలు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ. చిట్యాల 27(జనం సాక్షి)పేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే …

శ్రీ బాల త్రిపుర సుందరి దేవిగ భక్తులకు దుర్గమ్మా దర్శనం

రేగోడ్/ జనంసాక్షి సెప్టెంబర్ : దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మంగళవారం స్థానికతుల్జాభవాని దేవాలయంలో అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా దేవాలయ …

బిజెపి ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి

మెట్పల్లి టౌన్ , సెప్టెంబర్ 27: జనంసాక్షి కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ, జయంతి సందర్భంగా మెట్ పల్లి పట్టణ పాతబస్ స్టాండ్ శాస్త్రి చౌరస్తా వద్ద …