ఆదిలాబాద్

నేతకాని మహర్ మండల నూతన కార్యవర్గం ఎన్నిక.

సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు. బెల్లంపల్లి,సెప్టెంబర్27,(జనంసాక్షి) బెల్లంపల్లి నియోజకవర్గం నెన్నెల మండల నేతకాని మహార్ నూతన కార్యవర్గాన్ని మంగళవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి నర్సయ్య ఆధ్వర్యంలో …

ముదిరాజులను బీసీ డి నుంచి బీసీ ఏ లోకి మార్చాలి

అన్ని పార్టీలు ముదిరాజ్ లకు సముచిత స్థానం కల్పించాలి ముదిరాజ్ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి కాసాని వీరేశ్ ముదిరాజ్ నర్సాపూర్. సెప్టెంబర్ , 27, ( …

కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసిన టిఆర్ఎస్ నేతలు

దంతాలపల్లి సెప్టెంబర్ 27 జనం సాక్షి బయ్యారం ఉక్కు కర్మాగారం ఏర్పాటుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా మంగళవారం మండల కేంద్రం లోని …

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి.

: కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న మున్సిపల్ చైర్మన్. బెల్లంపల్లి, సెప్టెంబర్27,(జనంసాక్షి) బెల్లంపల్లి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి …

ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

దంతాలపల్లి సెప్టెంబర్ 27 జనం సాక్షి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 107 వ జయంతి వేడుకలు పెద్దముప్పారం పద్మశాలి సంఘం భవనం లో జిల్లా పరిషత్ …

కొండమల్లేపల్లి పట్టణంలో కొండా లక్ష్మణ బాపూజి జయంతి వేడుకలు

కొండమల్లేపల్లి: (సెప్టెంబర్ 27): జనం సాక్షి కొండమల్లేపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో కొండ లక్ష్మణ్ బాపూజీ 107వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ …

అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుభిక్షంగా ఉండాలి.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. తాండూరు సెప్టెంబర్ 27(జనంసాక్షి)దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా పట్టణంలో నిబసవన్న కట్ట వద్ద ప్రతి ష్టాపించిన అమ్మవారి …

గినియా పల్లి లో బతుకమ్మ చీరల పంపిణీ

ఝరాసంగం సెప్టెంబర్ 27 (జనం సాక్షి) మండల పరిధిలోని గినియర్ పల్లి లో మంగళవారం బతుకమ్మ చీరల ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సంగమ్మ …

పలువురిని పరామర్శించిన మాజీ మంత్రి ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి.

తాండూరు సెప్టెంబర్ 27(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ ముక్తార్ నాజ్ మాతృమూర్తి మూడు రోజుల క్రితం అనారోగ్యంగా మృతి చెందడం పట్ల విషయాన్ని ఎమ్మెల్సీ పట్నం …

టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు అకర్షితులై పార్టీలో చేరికలు.

పార్టీ కండువ వేసి సాదరంగా ఆహ్వానం. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి. తాండూరు సెప్టెంబర్ 27(జనంసాక్షి)టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు అకర్షితులై పార్టీలో చేరుతున్నట్లు ఎమ్మెల్యే …