కరీంనగర్

పిడుగుపాటుకు పత్తి లోడు లారీ దగ్ధం

నేరేడుచర్ల (జనంసాక్షి): సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి భారీ ఉరుములు, మెరుపులు,పిడుగులతో కూడిన వర్షం కురిసింది.ఈ నేపథ్యంలో మండలంలోని చిల్లేపల్లి గ్రామం వద్ద …

352 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు మంజూరు చేయించిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని, (జనంసాక్షి) : మంథని,ముత్తారం, కమాన్ పూర్, రామగిరి, పాలకుర్తి మండలాలకు కోటి 30 లక్షల విలువచేసే 352 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మంత్రి దుద్దిళ్ళ …

కాటమయ్య రక్షా కవచ్ కిట్ పై శిక్షణ

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రంలోని ఎల్లమ్మ గుడి వద్ద బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ పెద్దపల్లి, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ …

మర్రిగూడ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

మర్రిగూడ, (జనంసాక్షి): 30 పడుకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్, మర్రిగూడ మండలంలోని 30 పడుకల ప్రభుత్వ ఆసుపత్రిని బుధవారం నల్లగొండ జిల్లా …

పారిశుద్ధ్య కార్మికులకు చొక్కాల పంపిణీ

మంథని, (జనంసాక్షి) : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల కేంద్రానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు సామ్రాట్ రాజేష్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ అసెంబ్లీ స్పీకర్ …

తండా నివాసి సమ్మక్క ఇంట్లో సన్నబియ్యంతో భోజనం చేసిన మంత్రి శ్రీధర్ బాబు

మంథని, (జనంసాక్షి) : సన్నబియ్యం పంపిణీ చారిత్రాత్మకమని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మంథని నియోజక వర్గం పరిధిలోని కాటారం మండలం, …

రోడ్డు వెడల్పు చేయాలని వినతి

రామకృష్ణాపూర్, (జనంసాక్షి): క్యాతనపల్లి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి అయిన నేపథ్యంలో పెరిగే రద్దీని దృష్టిలో పెట్టుకొని స్థానిక విఠల్ నగర్ నుండి ఓవర్ …

హుజూరాబాద్‌లో భారీ చోరీ

దంపతులపై కత్తితో  దుండగులు దాడి దాదాపు 70 తులాల బంగారం, రూ.8 లక్షల నగదుతో పరార్‌ హుజూరాబాద్‌ : కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో భారీ చోరీ జరిగింది. …

ఢిల్లీలో బీజేపీ జెండా ఎగురుతుందని ముందే ఊహించాం:కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్

హైదరాబాద్‌: ఢిల్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఎన్నికల్లో ఫలితాల్లో బీజేపీ దూసుకెళ్తోంది. ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌ దాటేసింది. ఈ నేపథ్యంలో బీజేపీ విజయంపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి …

తిరుపతి రింగ్ రోడ్డుపై ఘోరం…

తిరుపతి జిల్లా నాయుడుపేటవద్ద నాయుడుపేట నుండి తిరుపతికి ఇటీవల కొత్తగా నిర్మించిన.. రింగ్ రోడ్డుపై.. నేటి తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది… నాయుడుపేట రాజగోపాల్ పురానికి …