Main

గొర్రెలకు నట్టల మందు పంపిణీ ముస్తాబాద్ జూన్ 13 జనం సాక్షి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నట్టల మందు కార్యక్రమం ముస్తాబాద్ మండలం చిప్పల పల్లి గ్రామంలో గ్రామ సర్పంచి తాడే పు జ్యోతి ఎల్లం  చేతుల మీదగా …

గ్రామానికి చెందిన స్థలాన్ని కబ్జా చేస్తే ఊరుకోమని కుల సంఘాల వెల్లడి

రుద్రంగి జూన్ 11 (జనం సాక్షి); రుద్రంగి బస్టాండ్ ప్రాంతంలోని స్థల వివాదం మళ్ళీ తెరపైకి వచ్చింది గత 6 నెలల క్రితం గ్రామనికి సంబంధించిన స్థలాన్ని  …

రుద్రంగిలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో సంబరాలు

రుద్రంగి జూన్ 11 (జనం సాక్షి); ఆర్ఏస్ ప్రవీణ్ కుమార్  బహుజన్ సమాజ్ పార్టీ నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా రుద్రంగి బహుజన్ సమాజ్ …

హమాలీలు  సీరియల్ ప్రకారం వడ్లు తూకం వేయడం లేదని రైతుల ధర్నా

రుద్రంగి జూన్ 11 (జనం సాక్షి); సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలోని రైతుల ధాన్యాన్ని సీరియల్ ప్రకారం హమాళిలు కొనుగోలు చేయడం లేదని …

పుస్తె మట్టెలు వితరణ చేసిన కొత్త చక్రపాణి గౌడ్ మేడిపల్లి – జనంసాక్షి

నూతన గౌడ సంఘం సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పటేల్ వెంకటేష్ గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిట్టపల్లి విజయ్ గౌడ్ ఆధ్వర్యంలో కాసుల నర్మద శ్రీనివాస …

సమస్యలు గుర్తించి పరిష్కరిస్తాం ఆరో డివిజన్ పట్టణ ప్రగతిలో మేయర్ సామల బుచ్చిరెడ్డి మేడిపల్లి – జనంసాక్షి

స్థానిక సమస్యలను పట్టణ ప్రగతిలో భాగంగా గుర్తించి వాటిని పరిష్కరించే విధంగా కృషి చేస్తామని బోడుప్పల్ మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. మంగళవారం పట్టణ ప్రగతి కార్యక్రమంలో …

*.ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడానికె రచ్చబండ*

హామీల అమలులో ప్రభుత్వం విఫలం* *.పేదలకు ఉపాధి కల్పించిన ఘనత కాంగ్రెస్ దే* *.టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి* జనం సాక్షి వెల్దుర్తి: రాష్ట్ర  ప్రభుత్వ …

పోతుగల్ లో బడిబాట కార్యక్రమం

ముస్తాబాద్ జూన్ 6 జనం సాక్షి ముస్తాబాద్ మండలంలో ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట ఈ కార్యక్రమంలో భాగంగా జడ్.పి.హెచ్.ఎస్ పోతుగల్, ఎంపీపీ ఎస్ పోతుగల్ మరియు ఎం …

బొమ్మకల్ గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే*

* తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సైదాపూర్ మండలం బొమ్మకల్ గ్రామంలో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్. …

పోడు భూముల రక్షణ-ప్రజా సమస్యల పరిష్కారానికై ఈనెల 7 న,జిల్లా కేంద్రంలో ప్రదర్శన- ధర్నాను జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్ ఆవిష్కరణ: సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మానుకోట లో జరిగే మహా ధర్నా ను జయప్రదం చేయండి

రాష్ట్రంలో పోడు సేద్యం పై ఆధారపడి జీవిస్తున్న గిరిజన పరిస్థితి అయోమయంగా మారిందని,అటవీ హక్కుల చట్టం ప్రకారం సేద్యంలో ఉన్న రైతులకు పట్టాలు ఇవ్వకుండా ఫారెస్ట్ వారిని …

తాజావార్తలు