Main

27న ప్రాదేశిక ఓట్ల లెక్కింపు కోసం ఏర్పాట్లు

నేడు మరో విడత అధికారులకు శిక్షణ కరీంనగర్‌,మే20(జ‌నంసాక్షి): జిల్లాలో ఇటీవల జరిగిన ప్రాదేశిక ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి బ్యాలెట్‌ బాక్స్‌లను  స్ట్రాంగ్‌రూముల్లో భద్రపర్చారు. వీటిదగ్గర సిసి కెమెరాలు …

ఉపాధి కూలీలకు ఎండల దెబ్బ

పనిప్రదేశాల్లో ఇబ్బందులు పడుతున్న వైనం జాబ్‌కార్డున్న వారిలో 60శాతం మాత్రమే హాజరు పెద్దపల్లి,మే18(జ‌నంసాక్షి): ప్రస్తుతం వేసవి ఎండలు మండుతుండగా,దీనికి తోడు వడగాల్పులు ఉధృతమయ్యాయి. ఉదయం రెండు మూడు …

ఎండల్లో జోరుగా ఉపాధి పనులు 

అదనపు భత్యంతో హాజరవుతున్న కూలీలు పెద్దపల్లి,మే15(జ‌నంసాక్షి): వేసవిలో ఉపాధి హావిూ పథకంలో పనులు శర వేగంగా సాగుతున్నాయి. ప్రభుత్వం వేసవి భత్యాన్ని అదనంగా 60 ప్రకటించింది. దీంతో …

కౌంటింగ్‌ సిబ్బందికి పక్కాగా శిక్షణ

కౌంటింగ్‌ సిబ్బందికి నేడు మొదటి దశ శిక్షణ పెద్దపల్లి,మే15(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికల కౌంటింగ్‌ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్‌ శ్రీదేవసేన సంబంధిత అధికారులను …

టిఆర్‌ఎస్‌కు ఓటేస్తేనే గ్రామాల అభివృద్ది

ఎన్నికల ప్రచారంలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ కరీంనగర్‌,మే4 (జ‌నంసాక్షి): పరిషత్‌ ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపించాలని కరీంనగర్‌ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ అన్నారు. టిఆర్‌ఎస్‌తోనే గ్రామాల అభివృద్ది జరుగుతుందని ఆయన …

కల్తీ నూనె వ్యాపారంతో ప్రజలకు చెలగాటం

సిరిసిల్ల,మే4(జ‌నంసాక్షి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా, ప్రముఖ వ్యాపార కేంద్రంగా ఉన్న వేములవాడ పట్టణం కల్తీ నూనెల వ్యాపార కేంద్రంగా మారింది. వేములవాడలో కొంత మంది టోకు వ్యాపారులు పెద్ద …

సర్పంచ్‌లకు చెక్‌ పవరేది?

కాంగ్రెస గెలిస్తేనే టిఆర్‌ఎస్‌కు గుణపాఠం: కటకం కరీంనగర్‌,మే3(జ‌నంసాక్షి): కొత్త సర్పంచులు గెలుపొంది మూడు నెలలైనా టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం కనీసం చెక్‌ పవర్‌ ఇవ్వలేదని కరీంనగర్‌ డిసిఇస అధ్యక్షుడు …

కాళేశ్వరంతో తీరనున్న కష్టాలు: ఎమ్మెల్యే

జగిత్యాల,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): తెలంగాణలో కోటి ఎకరాలకు నీరందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తెలిపారు. మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం దేశానికే ఆదర్శమనీ, రివర్స్‌ పంపింగ్‌తో తెలంగాణ …

‘ప్రజలు ప్రశ్నిస్తారనే కేసీఆర్‌ అలా చేస్తున్నారు’ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి విమర్శలు

జగిత్యాల: రాష్ట్రంలో భూప్రక్షాళన బాగా చేశారంటూ రెవెన్యూ సిబ్బందిని సీఎం కేసీఆర్‌ మెచ్చుకోలేదా అని ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి ప్రశ్నించారు. గతంలో భూప్రక్షాళన, రెవెన్యూ రికార్డుల పరిశీలన …

ఇసుక అక్రమ రవాణాకు చెక్‌ 

కరీంనగర్‌,ఏప్రిల్‌17(జ‌నంసాక్షి): ఇసుక అక్రమ రవాణాకు పాల్పడే వారిపై  దొంగతనం కేసులు నమోదు చేస్తామని మైనింగ్‌ అధికారులు స్పష్టం చేశారు. పట్టుబడిన వాహనాల డ్రైవర్లు, యజమానులపై కూడా కేసులు …