Main

ఎస్సారార్‌ కళాశాలలో భారీగా ఏర్పాట్లు

కెటిఆర్‌కు స్వాగత సన్నాహాలు బైక్‌ ర్యాలీతో స్వాగతించేలా ప్లాన్‌ కరీంనగర్‌,మార్చి5(జ‌నంసాక్షి): ఎస్సారార్‌ కళాశాల మైదానంలో ఈనెల 6న బుధవారం నిర్వహించే కరీంనగర్‌ పార్లమెంటరీ సన్నాహక సమావేశానికి భారీగా …

నేడు కరీంనగర్‌కు రానున్న కేటీఆర్‌

తొలి సవిూక్షా సమావేశం ఇక్కడి నుంచే భారీగా ఏర్పాట్లు చేసిన పార్టీ శ్రేణులు కరీంనగర్‌,మార్చి5(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీ సాధించడమే లక్ష్యంగా టిఆర్‌ఎస్‌ వ్యూహాత్మక అడుగుల …

కేసీఆర్‌ పట్టుదలకు మారుపేరు

ఆయన ఏదైనా సాధించగల కార్యదక్షుడు: గంగుల కరీంనగర్‌,మార్చి5(జ‌నంసాక్షి): తెలంగాణ సిఎం పట్టుబడితే ఏదైనా సాధిస్తారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌  అన్నారు. దేశ రాజకీయాల్లో మార్పులు కోరుకుంటున్న వేళ …

కసాయి తల్లి..!

– ఇటుకతో ఇద్దరు కొడుకులపై తల్లి దాడి – దాడిలో ఒకరు మృతి, మరొక కుమారుడికి తీవ్ర గాయాలు – గోదావరిఖనిలో దారుణ ఘటన – దాడిచేసిన …

హాస్టళ్లలో సమస్యల తాండవం

తక్షణమే పరిష్కరించాలన్న సంఘాలు కరీంనగర్‌,మార్చి4(జ‌నంసాక్షి):రాష్ట్ర ప్రభుత్వ హాస్టళ్లలో సమస్యలను  ఏమాత్రం పట్టించుకోవడంలేదని, సన్న బియ్యంతో భోజనం పెడుతున్నామని భ్రమలు కల్పించడం తప్ప కనీస సౌకర్యాలను మరిచి పోయిందని …

వేములవాడలో నిరంతర శివస్తుతి

శివరాత్రికి ప్రత్యేక కార్యక్రమాలు వేములవాడ,మార్చి1(జ‌నంసాక్షి): శివరాత్రి జాతర సందర్భంగా వేములవాడ రాజన్న సన్నిధికి వచ్చే భక్తుల్లో మరింత భక్తి భావాన్ని పెంపొందించే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా …

వేములవాడలో చురుకుగా ఏర్పాట్లు

వేములవాడ,ఫిబ్రవరి28(జ‌నంసాక్షి): వేములవాడలో శివరాత్రి వేడుకలు చురుకుగా సాగుతున్నాయి. ఏటా శిరాత్రి జాగారం కోసం వేలాదిగా భక్తులు తరలివస్తారు. వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇవో దూస …

ఎన్‌ఆర్‌ఐల సహకారంతో లైబ్రీరీ ఏర్పాటు

పుట్టిన ఊరికి సహకారం గొప్ప విషయం ప్‌ఆరరంభోత్సవంలో ఎంపి కవిత కరీంనగర్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): రాష్ట్ర అభివృద్ధికి.. ఎన్‌ఆర్‌ఐలు సహకారం అందించడం.. గొప్ప విషయమని ఎంపీ కవిత అన్నారు. పుట్టిన …

కరీంనగర్‌ నుంచే టిఆర్‌ఎస్‌ ఎన్నికల శంఖారావం

మార్చి1న తొలి బహిరంగ సభకు ఏర్పాట్లు ఏ క్షణంలో అయినా వెలువడనున్న నోటిఫికేషన్‌ కరీంనగర్‌,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి): రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ పార్టీ దృష్టి సారించింది. ఇప్పటికే కసరత్తు …

రెండు నెలలు దాటినా రుణమాఫీ ఏదీ?

మద్దతు ధరలపై కెసిఆర్‌ మౌనం వీడాలి: డిసిసి కరీంనగర్‌,ఫిబ్రవరి22(జ‌నంసాక్షి): రైతాంగానికి లక్ష రూపాయల చొప్పున రుణమాఫీ చేస్తామని చెప్పి ప్రభుత్వం ఏర్పడి 70 రోజులు గడుస్తున్నా ఇప్పటి …