Main

 ప్రచారంలో ప్రజల స్పందన అపూర్వం

ఎక్కడికి వెళ్లినా సానుకూల స్పందన 16 సీట్లు గెలుస్తామనడానికి ఇదే నిదర్శనం మంత్రి ఈటెల రాజేందర్‌ వెల్లడి కరీంనగర్‌,మార్చి29(జ‌నంసాక్షి): కరీంనగర్‌ ఉమ్మడి జిల్లాలో టిఆర్‌ఎస్‌ ప్రచారం అద్బుతంగా …

కమిషనరేట్‌ పరిధిలో తొమ్మిది చెక్‌ పోస్టులు

పటిష్టంగా ఎన్నికల బందోబస్తు: కమిషనర్‌ కరీంనగర్‌,మార్చి29(జ‌నంసాక్షి): రామగుండం కమిషనరేట్‌ పరిధిలో తొమ్మిది చెక్‌ పోస్టులను ఏర్పాటుచేసి నిరంతరం తనిఖీలు చేస్తున్నట్లు రామగుండం పోలీస్‌ కమిషనర్‌ సత్యనారాయణ వివరించారు. …

మరోమారు వినోద్‌ను గెలిపించుకుందాం

యువత,మహిళలు అంతా కలసి రావాలి ప్రచారంలో ప్రజలకు గంగుల వినతి కరీంనగర్‌,మార్చి26(జ‌నంసాక్షి): వినోద్‌కుమార్‌ను ఐదులక్షల మెజార్టీతో గెలిపించేందుకు టీఆర్‌ఎస్‌, టీఆర్‌ఎస్వీ నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని స్థానిక ఎమ్మెల్యే …

 పదో తరగతి పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని సూచన కరీంనగర్‌,మార్చి13(జ‌నంసాక్షి): జిల్లాలో 16నుంచి నుంచి ప్రారంభమయ్యే పదోతరగతి పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా పక్కాగా ఏర్పాట్లు చేశారు. ఎక్కడా లోపాలు లేకుండా …

టెన్త్‌ పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు

కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ అమలు కరీంనగర్‌,మార్చి12(జ‌నంసాక్షి): పదోతరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేశామని, విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టామని జిల్లా విద్యాధికారి చెప్పారు. …

పక్కాగా ఎన్నికల నిర్వహణ

కోడ్‌ అమలు కోసం కఠిన నిర్ణయాలు కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ కరీంనగర్‌,మార్చి11(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికలకు  సర్వం సన్నద్దగా ఉన్నట్లు కలెక్టర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ప్రకటించారు. మోడల్‌ కోడ్‌ …

ఎస్సారార్‌ కళాశాలలో భారీగా ఏర్పాట్లు

కెటిఆర్‌కు స్వాగత సన్నాహాలు బైక్‌ ర్యాలీతో స్వాగతించేలా ప్లాన్‌ కరీంనగర్‌,మార్చి5(జ‌నంసాక్షి): ఎస్సారార్‌ కళాశాల మైదానంలో ఈనెల 6న బుధవారం నిర్వహించే కరీంనగర్‌ పార్లమెంటరీ సన్నాహక సమావేశానికి భారీగా …

నేడు కరీంనగర్‌కు రానున్న కేటీఆర్‌

తొలి సవిూక్షా సమావేశం ఇక్కడి నుంచే భారీగా ఏర్పాట్లు చేసిన పార్టీ శ్రేణులు కరీంనగర్‌,మార్చి5(జ‌నంసాక్షి): లోక్‌సభ ఎన్నికల్లోనూ భారీ మెజార్టీ సాధించడమే లక్ష్యంగా టిఆర్‌ఎస్‌ వ్యూహాత్మక అడుగుల …

కేసీఆర్‌ పట్టుదలకు మారుపేరు

ఆయన ఏదైనా సాధించగల కార్యదక్షుడు: గంగుల కరీంనగర్‌,మార్చి5(జ‌నంసాక్షి): తెలంగాణ సిఎం పట్టుబడితే ఏదైనా సాధిస్తారని ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌  అన్నారు. దేశ రాజకీయాల్లో మార్పులు కోరుకుంటున్న వేళ …

కసాయి తల్లి..!

– ఇటుకతో ఇద్దరు కొడుకులపై తల్లి దాడి – దాడిలో ఒకరు మృతి, మరొక కుమారుడికి తీవ్ర గాయాలు – గోదావరిఖనిలో దారుణ ఘటన – దాడిచేసిన …