Main

జిల్లాలో జోరుగా ఆరోగ్య సర్వే

జిల్లావ్యాప్తంగా సర్వే 32.5 శాతం పూర్తి జనగామ,ఫిబ్రవరి14(జ‌నంసాక్షి): తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎస్‌కేఎస్‌ సర్వే ప్రకారం ఆరోగ్య సర్వే చేస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి  ఏ మహేందర్‌ …

గ్రేటర్‌ కరీంనగర్‌కు మళ్లీ ప్రాణం

సవిూప గ్రామాల విలీనం కోసం కసరత్తు కరీంనగర్‌,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): జిల్లాల విభజన పక్రియ పూర్తి కావడంతో కొత్త జిల్లాలో మున్సిపాలిటీల సంఖ్యను పెంచనున్నారు. ఇప్పుడున్న నగరపంచాతీయలకు ¬దా కల్పించే …

మోడల్‌ స్కూల్‌ ప్రవేశాలకు 28 వరకు గడువు

జనగామ,ఫిబ్రవరి13(జ‌నంసాక్షి): స్టేషన్‌ఘన్‌పూర్‌ మండలంలోని మోడల్‌ పాఠశాలలో 2018-19 విద్యాసంవత్సరానికి ఖాళీల వివరాలను ఆ పాఠశాల ప్రిన్సిపాల్‌ శ్రీకాంత్‌ ప్రకటించారు. 6వ తరగతిలో 100సీట్లు, మిగతా 8నుంచి 10వరకు …

చురుకుగా గ్రామనర్సరీల ఏర్పాటు

జిల్లాలో 2.4కోట్ల మొక్కలు పెంచడం లక్ష్యం జగిత్యాల,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): జిల్లాలో ఒక గ్రామం ఒక నర్సరీ కార్యక్రమంలో భాగంగా 295 నర్సరీలు ఏర్పాటు చేస్తున్నట్లు డీఆర్‌డీవో అదనపు పీడీ …

నెరవేరని పంటరుణాల లక్ష్యం 

కౌలు రైతులకు దక్కని ఊరట జగిత్యాల,ఫిబ్రవరి12(జ‌నంసాక్షి): జిల్లాలో సన్న, చిన్నకారు రైతులే అధికంగా ఉండగా వీరికి ప్రభుత్వం అందించే పంటరుణాలే ఆధారం కానున్నాయి.  గతకొన్ని సీజన్లుగా పంటరుణాల …

ప్రభుత్వ ఆస్పత్రులలోనే ప్రసవాలు జరగాలి

డీఎంహెచ్‌ఓ శ్రీధర్‌ జగిత్యాల,ఫిబ్రవరి11(జ‌నంసాక్షి): గర్భిణులు ప్రైవేటు దవాఖానలను ఆశ్రయించి ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోవద్దని జిల్లా వైద్యాధికారి శ్రీధర్‌ అన్నారు.ప్రభుత్వం గర్భిణుల కోసం అనేక రకాలుగా పథకాలతో ఆదుకుంటోందని …

70కోట్లతో రోళ్లవాగు ఆధునీకరణ

ఎస్సారెస్పీ ద్వారా ఇక ఏడాదంతా నీళ్లు :ఎమ్మెల్యే జగిత్యాల,ఫిబ్రవరి9(జ‌నంసాక్షి): నియోజకవర్గంలోని రోళ్లవాగు ప్రాజెక్టు ఆధునికీకరణ పనులు రూ.70 కోట్లతో పనులు జరుగుతున్నాయనీ  జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ …

గోదావరి నీళ్లతో చెరువులకు మహర్దశ

రాజన్న సిరిసల్ల,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): 24 గంటలు విద్యుత్‌ సరఫరా కోసం ప్రస్తుతం ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నామనీ  ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబు అన్నారు. కెసిఆర్‌ దూరదృష్టి కారణంగా …

యూనీఫామ్‌ అందచేతలో ఏటా నిర్లక్ష్యమే

స్థానికంగా దర్జీలకు అప్పగింతలో ఆలస్యం కరీంనగర్‌,ఫిబ్రవరి8(జ‌నంసాక్షి): సర్కారు బడుల్లో చదివే బాలలకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, దుస్తులు అందజేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ఉన్నా ప్రస్తుత విద్యా సంవత్సరంలో …

జీరో దందా ఫిర్యాదులు

మార్కెట్‌ మోసాలపై విజిలెన్స్‌ ఆరా? కరీంనగర్‌,ఫిబ్రవరి7(జ‌నంసాక్షి): వ్యవసాయ యార్డుల్లో జరుగుతున్న అక్రమాలను అరికట్టాలని వ్యవసాయ శాఖ నిఘా విభాగం అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో రంగంలోకి …