కరీంనగర్

ప్రిసైడింగ్‌ అధికారులకు 13, 14 లల్లో శిక్షణ

  వేములవాడ,నవంబర్‌10(జ‌నంసాక్షి): ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులకు ఈనెల 13, 14 రెండు రోజులపాటు శిక్షణ ఇస్తున్నట్లు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి ఖిమ్యానాయక్‌ తెలిపారు. నియోజకవర్గంలో దాదాపు …

సిరిసిల్ల నేతకు పేరు తీసుకుని వస్తా

తిరుపూరుకు వచ్చాఇన ఖ్యాతి రావాలి ఎన్నికల ప్రచారంలో కెటిఆర్‌ రాజన్న సిరిసిల్ల,నవంబర్‌10(జ‌నంసాక్షి): సిరిసిల్ల వస్త్రాలు దేశవ్యాప్తంగా పేరు గడించేలా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అన్ని విధాలా అండగా …

టిఆర్‌ఎస్‌తోనే అభివృద్ది సాధ్యం

జీవన్‌రెడ్డితో ఒరిగిందేవిూ లేదు తనను గెలిపిస్తే నియోజకవర్గ సేవచేస్తా: సంజయ్‌ కుమార్‌ జగిత్యాల,నవంబర్‌10(జ‌నంసాక్షి): టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, రైతు సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిచేసిందని టీఆర్‌ఎస్‌ …

పోరాడి సాధించుకున్న తెలంగాణకు కెసిఆరే సిఎం కావాలి

అభివృద్ది సాగాలంటే టిఆర్‌ఎస్‌ గెలవాలి ప్రచారంలో మాజీ ఎమెల్యే రామలింగారెడ్డి సిద్దిపేట,నవంబర్‌10(జ‌నంసాక్షి): పోరాడి సాధించుకున్న తెలంగాణలో కేసీఆర్‌ ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని కొనసాగించేందుకు కారు …

ఓటమి భయంలో కాంగ్రెస్‌ కూటమి

సంక్షేమ పథకాలే తమకు శ్రీరామరక్ష మరోమారు గెలిపించి ఆశీర్వదించండి ప్రచారంలో సోమారపు సత్యనారాయణ రామగుండం,నవంబర్‌10(జ‌నంసాక్షి): ఓటమి భయంతోనే కాంగ్రెస్‌, టిడిపి తదిర పార్టీలు కేటమి కట్టారని, కూటమి …

ఇబ్బందులు ఉంటే రైతులు చెప్పాలి: జెసి

  జగిత్యాల,నవంబర్‌6(జ‌నంసాక్షి): ఇప్పటివరకు జిల్లాలో 60వేల క్వింటాళ్ల ధాన్యం సేకరణ జరిగిందని జాయింట్‌ కలెక్టర్‌ బేతి రాజేశం అన్నారు. ధాన్యం సేకరణలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిల్లాలోని …

ఘోరరోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

అదుపుతప్పి కారును ఢీకొన్న కంటెయినర్‌ రాజన్న సిరిసిల్ల,నవంబర్‌6(జ‌నంసాక్షి): రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బైపాస్‌రోడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం ముగ్గురిని బలితీసుకుంది. ఇన్నోవా …

కాంగ్రెస్‌ కూటమి అంటే భయమెందుకో?: కటకం

కరీంనగర్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ కూటమి పేరు చెబితేనే అధికార టిఆర్‌ఎస్‌కు వణుకు పుడుతోందని కరీంనగర్‌ డిసిసి అధ్యక్షుడు కటకం మృత్యుంజయం అన్నారు. కూటమిని తక్కువ చేసి చూపుతున్న వారు …

మళ్లీ గెలిపిస్తే మరింత అభివృద్ది: రామలింగారెడ్డి

  సిద్దిపేట,నవంబర్‌6(జ‌నంసాక్షి): కులవృత్తులను గుర్తించి వారికి పెదో/-దపీట వేసి అభివృద్ది కార్యక్రమాలను చేపడితే దానిని కూడా రాజకీయం చేస్తున్నారని దుబ్బాక టిఆర్‌ఎస్‌ అభ్యర్తి రామలింగారెడ్డి అన్నారు. 70 …

చంద్రబాబు కుట్రలకు బలికావద్దు

మరోమారు కెసిఆర్‌ సిఎం కావాలి ప్రచారంలో నిరంజన్‌ రెడ్డి వనపర్తి,నవంబర్‌6(జ‌నంసాక్షి): రాష్ట్రంపై చంద్రబాబు పెత్తనం చెలాయించేందుకు కుట్రలు పన్నుతున్నారని వనపర్తి టిఆర్‌ఎస్‌ అభ్యర్థి నిరంజన్‌ రెడ్డి అన్నారు. …