కరీంనగర్

వరికోతలు ప్రారంభమై పక్షం రోజులైనా ప్రారంభించని వరిదాన్యం కొనుగోలు కేంద్రాలు

పెగడపల్లి నవంబర్ 5(జనం సాక్షి )పెగడపల్లి  మండలంలోని అన్ని గ్రామాల్లో రైతులు వరికోతలు ప్రారంభించి పదిహేను రోజుల పైనే అవుతున్న మండలంలో ఒక్కచోట కూడా కొనుగోలు కేంద్రాలు …

ధాన్యం కొనుగోలు తీరును తహశీల్దార్లు పర్యవేక్షించాలి.

రాజన్నసిరిసిల్ల బ్యూరో., 05 నవంబర్,5(జనం సాక్షి) ధాన్యం కొనుగోలు కేంద్రాలను తహశీల్దార్లు క్షేత్ర స్థాయిలో సందర్షంచి, కొనుగోలు తీరును పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. …

అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి

నవంబర్ 1 నుండి 5వ తేదీ వరకు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల అధ్యయన యాత్ర శని వారం తో ముగిసింది. ప్రజా సమస్యలు …

మృతుని కుటుంబానికి బియ్యం అందజేసిన కొమ్మిడి రాకేష్ రెడ్డి

వీణవంక నవంబర్ 4 (జనం సాక్షి)వీణవంక మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన మ్యాకల రాజయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా నర్సింగాపూర్ గ్రామానికి …

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

జనంసాక్షి/చిగురుమామిడి-నవంబర్4: చిగురుమామిడి మండల సింగిల్ విండో, ఐకెపి,డిసీఎంఎస్ ఆధ్వర్యంలో మండలంలోని పలు గ్రామాల్లో 20 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఎంపీపీ కొత్త వినీత శ్రీనివాస్ …

నూతనంగా నిర్మించే గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ- ఎక్కేటి రఘుపాల్ రెడ్డి

వీణవంక మండలంలోని వల్బాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించే గ్రామపంచాయతీ భవనానికి భూమి పూజ నిర్వహించారు ఈ నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణం కు సుమారుగా 20 లక్షల …

తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం కరీంనగర్ జిల్లా మహాసభ లు జయప్రదం చేయాలి…

ఈనెల 27 28 తేదీలలో జరిగేతెలంగాణవ్యవసాయ కార్మిక సంఘం జిల్లా మహాసభలుజయప్రదం చేయాలని జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్ల రాజు కోరారు. శుక్ర వారం వ్యవసాయ కార్మిక …

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

ఐకేపి ఆధ్వర్యంలో మండలంలోని చిగురుమామిడి,బొమ్మనపల్లి, ఇందుర్తి గ్రామాలలో, వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ప్రజాప్రతినిధులు,అధికారులతో కలిసి ప్రారంభించారు.అనంతరం వారు మాట్లాడుతూ రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తేమ …

పేద బిడ్డకు దక్కిన ఎం బి బి ఎస్ సీటు దాతలు సహకరిస్తే ఉన్నత చదువులు ఆర్థిక సహాయాన్ని ఆర్తిస్తున్న కుటుంబం

మహాదేవపూర్ మండలం అన్నారం గ్రామానికి చెందిన మంచినీళ్ల లస్మయ్య గౌరమ్మ కూతురు భాగ్యలక్ష్మి ఇటీవల నిర్వహించిన నీట్ జాతీయస్థాయిలో, రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకును సాధించింది. కానీ కూలి …

మహిళలు మానసిక ఒత్తిడిని అధిగమించాలి.

ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ పున్నం చందర్.మహిళలు మానసిక ఒత్తిడిని అధిగమించాలని సైకాలజిస్ట్ పున్నం చందర్ అన్నారు. గురువారం మనోవికాస కేంద్రం ఆధ్వర్యంలో బి వై నగర్ లో …