కరీంనగర్

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డ గా మారిన డబుల్ బెడ్ రూములు

నవంబర్ 1 నుండి 5వ తేదీ వరకు సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల అధ్యయన యాత్ర మంగళ వారం స్థానిక కిసాన్ నగర్ వద్ద …

బిజెపి సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్న జిల్లా ప్రధాన కార్యదర్శి

ధర్మపురి (జనం సాక్షి న్యూస్) బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్,రాష్ట్ర దళిత మోర్చ కొప్పు భాష,దళిత మోర్చా జిల్లా అలాగుర్తి లక్ష్మినారాయణ, వీరి సూచన మేరకు …

ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమేవిడుదల చేయాలి.

బీసీవిద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ కంచర్ల రవి గౌడ్.రాజన్న సిరిసిల్ల అక్టోబర్ 31. (జనం సాక్షి).విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిఫ్ లు ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని …

అంబేద్కర్ భవనాలకు నిధులు ఇవ్వండి.

కలెక్టర్ కు వినతి కరీంనగర్ టౌన్ అక్టోబర్ 31(జనం సాక్షి) అసంపూర్తిగా వున్న అంబేద్కర్ కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని. 101 యూనిట్ లోపు …

17వ బెటాలియన్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు.

సిరిసిల్ల. అక్టోబర్ 31. (జనం సాక్షి). భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 17 వ బెటాలియన్లు …

భారత మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీజీ సేవలు మరువలేనివి టిపిసిసి కార్యవర్గ సభ్యులు కేతావత్ బిల్యా నాయక్

కొండమల్లేపల్లి అక్టోబర్ 31 జనం సాక్షి న్యూస్ : భారత తొలి ఏకైక మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీజీ సేవలు మరువలేనివి అని స్వర్గీయ ఇందిరా …

ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి కరీంనగర్ టౌన్ అక్టోబర్ 31(జనం సాక్షి) జిల్లాలో వరి కోతలు మొదలై 20 రోజులు కావస్తున్నా ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభించకపోవడంతో …

ప్రైవేటు సెక్యూరిటి గార్డుల వాచ్ మెన్ ,స్వీపర్, ఆఫీస్ బాయ్ ల సమస్యలు పరిష్కరించాలని లేబర్ ఆఫీసు ముందు ధర్న

కరీంనగర్ టౌన్ అక్టోబర్ 31(జనం సాక్షి):- సెక్యూరిటీ గార్డుల సమస్య పరిష్కరించాలని ఆల్ ఇండియా డిమాండ్స్ డే ను పురస్కరించుకొని, స్థానిక మంకమ్మ తోట లేబర్ ఆఫీస్ …

హామీలను అమలు చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టరెట్ ఎదుట ఆందోళన.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 31. (జనం సాక్షి). గతంలో ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సోమవారంఎదుట ఆందోళన …

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వాలు పోస్టర్ విడుదల

గంగారం అక్టోబర్ 23 (జనం సాక్షి) ములుగు నియోజకవర్గం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కమట్ల గూడెం గ్రామ పంచాయతీ కేంద్రం లో రాహుల్ గాంధీ పాదయాత్ర …

తాజావార్తలు