కరీంనగర్

రేవులపల్లి అంబేద్కర్ విగ్రహం ధ్వంసం పై ఖండించిన పెగడపల్లి నాయకులు 

పెగడపల్లి నవంబర్ 2(జనం సాక్షి )పెగడపల్లి ధరూర్ మండలం రేవులపల్లి గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్  విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను కఠినంగా …

స్కాలర్‌‌షిప్ ఎన్ రోల్ మెంట్ పై ప్రత్యేక దృష్టి సారించాలి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి

రాజన్నసిరిసిల్ల బ్యూరో. నవంబర్ .02(జనం సాక్షి). ప్రి, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌‌షిప్ దరఖాస్తు, ఎస్సీ వసతి గృహాల్లో విద్యార్థుల ఎన్ రోల్ మెంట్ పై ప్రత్యేక దృష్టి సారించాలనీ …

ఘనంగా జన్మదిన వేడుకలు

 వీణవంక నవంబర్ 2 ( జనం సాక్షి) రాష్ట్ర ఎన్. స్. యు. ఐ అధ్యక్షులు బాలుమూరి వెంకట్ జన్మదిన వేడుకలు వీణవంక మండల కేంద్రంలో కాంగ్రెస్ …

ఎస్సీ బాలికల వసతి గృహాల్లో ప్రవేశాలకు ఆహ్వానం

జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి మోహన్ రెడ్డి రాజన్నసిరిసిల్ల బ్యూరో. నవంబర్ 02.(జనం సాక్షి).జిల్లాలోను ప్రభుత్వ ఎస్సీ బాలికల వసతి గృహాల్లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ …

*ఆధునీకరణ పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న పాలకులు

కరీంనగర్ పట్టణ సుందరికరణ పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని సిపిఎం నగర కార్యదర్శి గుడికందుల సత్యం అన్నారు. ప్రజా సమస్యల అధ్యయన యాత్రలో భాగంగా బుదవారం తెలంగాణ …

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు..

మున్సిపల్ చైర్ పర్సన్ జింధం కళ.రాజన్నసిరిసిల్ల బ్యూరో. నవంబర్ 2. (జనం సాక్షి). రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని దాన్యం …

విద్యార్తినిల పట్ల అసభ్యంగా వ్యవహరిస్తున్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోవాలి-ఎస్ ఎఫ్ ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్

రాజన్న సిరిసిల్ల బ్యూరో. నవంబర్ 2. (జనంసాక్షి). విద్యార్తినిల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉపాధ్యాయులపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ అన్నారు. …

విగ్రహం దాతలు ఇచ్చారు.. కొంగలను కొనుక్కొచ్చారు..

అధికారుల మౌనం ప్రజాధనం మాయం. అంచనాలు 25 లక్షలు.. 50 లక్షల కు పెంచాలన్న ప్రతిపాదనలు. సిరిసిల్ల మున్సిపాలిటీలో ఏం జరుగుతుంది.   సిరిసిల్ల. నవంబర్ 2 …

మెట్ పల్లి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెగా డయాబెటిక్ శిబిరం*

మెట్ పల్లి పట్టణ కేంద్రంలో మంగళవారం రోజున లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మెగా ఉచిత డయాబెటిక్ క్యాంపు ఘనంగా నిర్వహించడం జరిగింది. మార్కెట్ రోడ్డు లో ఉదయం …

ఉపాథిమి పనులపై గ్రామసభ రామలక్షణ పల్లెలో

ముస్తాబాద్ మండలంలోని రామలక్షణ పల్లె గ్రామ సర్పంచ్ ధర్మ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాదామి పనుల మీద గ్రామ సభ నిర్వహించడం జరిగింది గ్రామ సభలో ఉపాధి …