కరీంనగర్

17వ బెటాలియన్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు.

సిరిసిల్ల. అక్టోబర్ 31. (జనం సాక్షి). భారత మాజీ ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలను సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 17 వ బెటాలియన్లు …

భారత మాజీ ప్రధాని, భారతరత్న స్వర్గీయ శ్రీమతి ఇందిరా గాంధీజీ సేవలు మరువలేనివి టిపిసిసి కార్యవర్గ సభ్యులు కేతావత్ బిల్యా నాయక్

కొండమల్లేపల్లి అక్టోబర్ 31 జనం సాక్షి న్యూస్ : భారత తొలి ఏకైక మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీజీ సేవలు మరువలేనివి అని స్వర్గీయ ఇందిరా …

ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలి

సిపిఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి కరీంనగర్ టౌన్ అక్టోబర్ 31(జనం సాక్షి) జిల్లాలో వరి కోతలు మొదలై 20 రోజులు కావస్తున్నా ధాన్యం కొనుగోలు సెంటర్లు ప్రారంభించకపోవడంతో …

ప్రైవేటు సెక్యూరిటి గార్డుల వాచ్ మెన్ ,స్వీపర్, ఆఫీస్ బాయ్ ల సమస్యలు పరిష్కరించాలని లేబర్ ఆఫీసు ముందు ధర్న

కరీంనగర్ టౌన్ అక్టోబర్ 31(జనం సాక్షి):- సెక్యూరిటీ గార్డుల సమస్య పరిష్కరించాలని ఆల్ ఇండియా డిమాండ్స్ డే ను పురస్కరించుకొని, స్థానిక మంకమ్మ తోట లేబర్ ఆఫీస్ …

హామీలను అమలు చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టరెట్ ఎదుట ఆందోళన.

రాజన్న సిరిసిల్ల బ్యూరో. అక్టోబర్ 31. (జనం సాక్షి). గతంలో ప్రభుత్వం దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ సిపిఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ సోమవారంఎదుట ఆందోళన …

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వాలు పోస్టర్ విడుదల

గంగారం అక్టోబర్ 23 (జనం సాక్షి) ములుగు నియోజకవర్గం మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కమట్ల గూడెం గ్రామ పంచాయతీ కేంద్రం లో రాహుల్ గాంధీ పాదయాత్ర …

బాధిత కుటుంబానికి ఆర్థిక చేయూత

పానుగల్ అక్టోబర్ 23 జనంసాక్షి గత కొన్ని రోజుల క్రితం ట్రైన్ ఆక్సిడెంట్ లో చనిపోయిన మాందాపూర్ గ్రామానికి చెందిన పాండు కుటుంబానికి రాష్ట్ర సగర సంఘము …

*మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలంగాణ జన సమితి అధ్యక్షులు కోదండరాం మరియు నాయకులు

మెట్పల్లి టౌన్ ,అక్టోబర్ 23, జనంసాక్షి మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కోరుట్ల నియోజకవర్గానికి చెందిన తెలంగాణ జన సమితి నాయకులు పాల్గొన్నారు. మునుగోడు నియోజకవర్గం నాంపల్లి …

టిఆర్ఎస్ లో చేరికలు

మునుగోడు అక్టోబర్23(జనం సాక్షి):మునుగోడు ఉపఎన్నికలో రాజగోపాల్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.ఆదివారం మండలం మండల కేంద్రానికి …

రాజగోపాల్ రెడ్డి స్వార్థం కోసమే ఉప ఎన్నిక

మునుగోడు అక్టోబర్23(జనం సాక్షి): కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంట్రాక్టుల కోసం మునుగోడు ఉప ఎన్నిక అనివార్యం అయిందని,కాంట్రాక్టుల కోసం బీజేపీకి అమ్ముడుపోయిన రాజగోపాల్ రెడ్డిని మునుగోడు ప్రజలు …

తాజావార్తలు